ఈ భారత భూమి తనదని భావించే ప్రతి వ్యక్తి హిందువే..
ఈ భారత భూమి తనదని, తన పితృభూమి అని, తన ధర్మానికి పుట్టినిల్లైన పవిత్ర భూమి అని భావించే ప్రతి వ్యక్తి హిందువే. అదే క్రమంలో, ఆదివాసీలుగా పిలువబడుతున్న వారు కూడా హిందువులే. ఎందుకంటే వారు ఏ ధర్మాన్ని పాటించినా.. లేదా...






