కన్యాకుమారిలో రెండు రోజుల పాటు ప్రధాని మోదీ ధ్యానం
లోక్సభ ఎన్నికల ఘట్టం తుది అంకానికి చేరుకుంది. ఈ నేపథ్యంలో ఎన్నికలు, ప్రచారం ముగిసిన ప్రాంతాల్లో పార్టీ నేతలు, అభ్యర్థులు పూర్తి రెస్ట్లోకి వెళ్లిపోయారు. కొందరు కుటుంబీకులతో గడుపుతుంటే… మరి కొందరు విదేశీ పర్యటనలు, పర్యటనలకు పయనమవుతున్నారు. ఎన్నికల ప్రచారంలో అలసిపోవడంతో...









