ఇంద్రకీలాద్రిపై రద్దీ నియంత్రణకు చర్యలు….
విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో భక్తుల రద్దీని నియంత్రించేందుకు దేవస్థాన ఈవో కేఎస్ రామారావు చర్యలు చేపట్టారు. ఇటీవల శుక్ర, శని, ఆదివారాలలో రోజుకు కనీసం 40 నుంచి 50 వేలమంది భక్తులు తరలిరావటం, పరిమిత సంఖ్యలో క్యూల వద్ద సిబ్బందితో నియంత్రణ...







