తిరుమల లడ్డూ ప్రసాదంలో నాణ్యత పెంపు
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదంలో నాణ్యతను పెంచామన్నారు టిటిడి కార్యనిర్వాహణాధికారి జె.శ్యామలారావు. తిరుమలలో పాత్రికేయులతో ఈవో మాట్లాడుతూ మరింత మేలు రకమైన నెయ్యిని వినియోగించడం వల్ల లడ్డూ నాణ్యత పెరిగిందన్నారు. ఆన్ లైన్ టిక్కెట్టు బుకింగ్ వ్యవస్థలో లోపాలను సరిచేసి దళారీ...








