కోదండరామాలయ గిరి ప్రదక్షిణ
ఆంధ్ర అయోధ్యగా పేరు గాంచిన ఒంటిమిట్టలో గురు పౌర్ణమి సందర్భంగా కోదండ రామస్వామి భక్తులు 14 కిలోమీటర్ల మేర గిరి ప్రదక్షిణ చేశారు. సీఐ పురుషోత్తంరాజు ఆధ్వర్యంలో బీజేపీ నాయకుడు పాటూరు గంగి రెడ్డితో కలిసి ఉదయం ఆరు గంటలకు కోదండ...









