రహస్య టన్నెల్ కోసం అధునాతన టెక్నాలజీ ఉపయోగించనున్న ఏఎస్ఐ
ఇప్పుడు అందరి చూపూ పూరీ జగన్నాథ్ రహస్య గదిపైనే వుంది. ఇప్పటికే రత్న భండార్ బయటి, లోపలి గదులను తెరిచి, విలువైన వస్తువులన్నింటినీ తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్కి తరలించే ప్రక్రియ పూర్తైంది. ఇప్పుడు మరో రహస్య టన్నెల్ వుందంటూ ప్రచారం జరుగుతోంది....









