News

News

హిందూ దేవాలయంపై ఖలిస్థానీల దాడిని ఖండించిన కెనడా ఎంపీ

ఖలిస్థానీవాదులతో కెనడా కలుషితమవుతోందని భారత సంతతి ఎంపీ చంద్ర ఆర్య పేర్కొన్నారు. స్థానిక చట్టాలు కల్పించిన స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ఎడ్మంటన్‌లో హిందూ దేవాలయంపై ఖలిస్థానీ మద్దతుదారులు చేసిన దాడిని ఆయన ఖండించారు. దీనికి బదులుగా చంద్ర ఆర్య, ఆయన...
News

పూర్వీకుల అపారమైన త్యాగాల వల్ల భారత్‌ ఉనికి స్థిరంగా ఉంది : మోహన్‌ భాగవత్‌

భారత స్వాతంత్య్రం కోసం పోరాడి.. ప్రాణాలర్పించిన వ్యక్తుల స్మారకార్థం నిర్మించిన నివాళి గోడను రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్ మోహన్‌ భాగవత్‌ కన్యాకుమారిలో ప్రారంభించారు. ఈ నివాళి గోడపై భారతమాత కోసం ప్రాణాలు అర్పించిన 1040 మంది ప్రముఖ జాతీయ నాయకుల పేర్లున్నాయి....
News

కళ్యాణ కట్టలో పరిశుభ్రత మెరుగవ్వాలి -⁠ ⁠టీటీడీ ఈవో

శ్రీవారి కల్యాణ కట్టలో పరిశుభ్రత ఇంకా మెరుగుపరచాలని, తలనీలాలు సమర్పించే భక్తులకు నిరంతరాయంగా వేడి నీరు అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను టీటీడీ ఈవో జె.శ్యామలరావు ఆదేశించారు. తిరుమలలోని ప్రధాన కళ్యాణ కట్టను ఈవో, జేఈఓ గౌతమితో కలిసి కళ్యాణకట్టలో...
ArticlesNews

కాశీ కారిడార్ లాగే మహాబోధి, విష్ణుపాద కారిడార్‌ : బడ్జెట్‌ సందర్భంగా కేంద్రం ప్రకటన

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఏడోసారి పార్లమెంట్‌లో తన బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్బంగా బిహార్‌లోని నలంద వర్శిటీతో పాటు నలంద `రాజ్‌గిరి కారిడార్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. నలంద యూనివర్శిటీని అద్భుతమైన...
ArticlesNews

కోపాన్ని ఎలా జయించాలంటే..

క్రోధం అనే అంతశ్శత్రువు మనల్ని ఎప్పుడూ రెచ్చగొడుతూ ఉంటుంది. కానీ మనం నిదానంగానే ఉండాలి. ఆవేశపడితే ఆత్మ నశిస్తుంది- అని హెచ్చరిస్తోంది మహాభారతం. ఎంతటి మహాజ్ఞానులు కూడా ఇందుకు మినహాయింపు ఏమీ కాదు. ఉదాహరణకు బ్రహ్మర్షి కావడానికి ముందు విశ్వామిత్రుడు క్షత్రియుడు....
News

తెలుగు సహా పలు భాషలకు క్లాసికల్ హోదా

భారతీయ భాషలైన తమిళం, సంస్కృతం, కన్నడ, తెలుగు, మలయాళం మరియు ఒడియాలకు శాస్త్రీయ (క్లాసికల్) భాష హోదా లభించిందని సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. లోక్‌సభలో సభ్యుల ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వక సమాధానమిస్తూ ,...
News

దళిత బాలికలపై అత్యాచారం, దాడి: ఆరుగురు ముస్లిముల అరెస్ట్

ఉత్తరప్రదేశ్‌లోని బహ్రయిచ్ జిల్లాలో ముగ్గురు దళిత బాలికలపై అత్యాచారం చేసి, మరికొందరిని గాయపరిచిన ఆరుగురు ముస్లిం యువకులను పోలీసులు అరెస్ట్ చేసారు. బహ్రయిచ్ జిల్లాలోని బోధ్వా మార్కెట్‌కు ముగ్గురు దళిత బాలికలు ఆదివారం సాయంత్రం వెళ్ళారు. ఆ మార్కెట్‌లో మాంసం దుకాణం...
News

సైద్ధాంతిక ప్రాతిపదికన నడుస్తున్న సంస్థ “భారతీయ మజ్దూర్ సంఘ్”

సైద్ధాంతిక ప్రాతిపదికన నడుస్తున్న సంస్థ "భారతీయ మజ్దూర్ సంఘ్" అని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్, సర్‌కార్యవాహ్ దత్తాత్రేయ హోసబాలే పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో నిర్వహించిన భారతీయ మజ్దూర్ సంఘ్ 70వ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ,పరిశ్రమలో, యజమానులు...
News

పర్యావరణ హిత విగ్రహాలతో ఉత్సవాలు

పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యత అందరిపై ఉందని, వినాయక చవితి, విజయదశమి ఉత్సవాలకు మట్టి విగ్రహాలే వినియోగించి నిమజ్జనం చేసేలా అవగాహన పెంచాలని జిల్లా కలెక్టర్‌ శివశంకర్‌ లోతేటి ఆదేశించారు. వినాయక చవితి, విజయదశమి ఉత్సవాల నిర్వహణ, సీజనల్‌ వ్యాధుల నియంత్రణ, పారిశుద్ధ్యంపై...
ArticlesNews

శ్రీగిరిలో కళా వైభవం

ప్రాచీన సంప్రదాయ కళల పరిరక్షణకు శ్రీశైల దేవస్థానం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ధర్మపథం పేరుతో ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. గతంలో భక్తులు అధికంగా ఉండే శని, ఆది, సోమవారాల్లో మాత్రమే కళారాధన కార్యక్రమాలు నిర్వహించేవారు. అయితే ప్రస్తుతం...
1 1,133 1,134 1,135 1,136 1,137 2,479
Page 1135 of 2479