చైనీయుడిని కాపాడేందుకు.. భారత నేవీ సాహసోపేత ఆపరేషన్
నౌకలో తీవ్రంగా గాయపడిన చైనా జాతీయుడిని రక్షించేందుకు భారత నౌకాదళం సాహసోపేత ఆపరేషన్ చేపట్టింది. ముంబయికి 200 నాటికల్ మైళ్ల దూరంలో ప్రయాణిస్తున్న చైనా సరకు రవాణా నౌక సిబ్బంది తమలో ఒక వ్యక్తి గాయపడినట్టు అత్యవసర సందేశం పంపింది. దీంతో...









