భారత్ బలానికి, సహనానికి కార్గిల్ విజయగాథే నిదర్శనం : ప్రధాని మోదీ
దేశం కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా పెట్టి, పోరాడిన సైనికుల త్యాగాలకు యావత్ భారతావని ఎప్పటికీ రుణపడి వుంటుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కార్గిల్ 25 వ విజయ దివస్ సందర్భంగా ప్రధాని మోదీ లద్దాఖ్ వెళ్లి, ద్రాస్లోని యుద్ధ...









