News

ArticlesNews

భారత్‌ బలానికి, సహనానికి కార్గిల్ విజయగాథే నిదర్శనం : ప్రధాని మోదీ

దేశం కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా పెట్టి, పోరాడిన సైనికుల త్యాగాలకు యావత్‌ భారతావని ఎప్పటికీ రుణపడి వుంటుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కార్గిల్‌ 25 వ విజయ దివస్‌ సందర్భంగా ప్రధాని మోదీ లద్దాఖ్‌ వెళ్లి, ద్రాస్‌లోని యుద్ధ...
News

రాష్ట్రపతి భవన్‌లోని దర్భార్, అశోక హాల్స్‌కు కొత్తపేర్లు

రాష్ట్రపతి భవన్‌లోని దర్భార్ హాల్, అశోక్ హాల్‌కు కొత్త పేర్లు పెట్టారు. గణతంత్ర మండపం, అశోక మండపంగా మార్చారు. దర్భార్ హాల్, అశోక హాల్ పేర్లు మార్చినట్లు రాష్ట్రపతి భవన్ సచివాలయం అధికారులు వెల్లడించారు.భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు దగ్గరగా ఉండే విధంగా...
ArticlesNews

నదులు-ఆధ్యాత్మిక కేంద్రాలు

ఎల్లప్పుడూ ప్రవహిస్తుండేవాటిని జీవనదులంటారు. వీటిలో ప్రధానమైనవి గంగ, యమున, సింధు, బ్రహ్మపుత్ర. ఇవి హిమాలయాల్లో పుట్టి మైదానాలగుండా ప్రవహించి సముద్రంలో కలుస్తాయి. ఎండాకాలంలో మంచు కరగడం వల్ల, వర్షాకాలంలో వర్షపు నీటితోను సంవత్సరమంతా ప్రవహిస్తుంటాయి. అందుకే, జీవనదులంటారు. వర్షాకాలంలో మాత్రమే ప్రవహించేవాటిని...
News

అన్నవరం విమాన గోపురం.. సువర్ణశోభితం

కాకినాడ జిల్లా అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన ఉండే విమాన గోపురానికి బంగారు తాపడం చేయించేందుకు మరో కీలక అడుగుపడింది. దీనికి సంబంధించిన అంచనాలు సిద్ధం చేసేందుకు టీటీడీ సాంకేతిక బృందం నేడు ఇక్కడకు రానుంది. బంగారు తాపడం చేయించడానికి 1991లోనే...
News

మమత వ్యాఖ్యలపై బంగ్లాదేశ్‌ అభ్యంతరం

నిస్సహాయ స్థితిలో తమ రాష్ట్రానికి వచ్చే బంగ్లాదేశీలకు ఆశ్రయం కల్పిస్తామంటూ పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై బంగ్లాదేశ్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆమె మాటలు రెచ్చగొట్టేలా, ఉగ్రవాదులకు ప్రయోజనం కలిగించేలా ఉన్నాయంటూ ఆందోళన వ్యక్తం చేసింది....
News

దేవాలయ కమిటీల్లోకి చొరబడండి… కేడర్ కి సూచించిన కమ్యూనిస్టు నేతలు

గతి తార్కిక భౌతికవాదం, భౌతికవాదం, మత మౌఢ్యం అంటూ రోజూ నాస్తికత్వాన్ని వల్లించే కమ్యూనిస్టు పార్టీలు మరో కొత్త డ్రామాకి తెరలేపారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో దేశ వ్యాప్తంగా ముఖ్యంగా కేరళలో ఘోరమైన పరాభవం తర్వాత... సీపీఎం పార్టీ కొత్త నిర్ణయం...
News

ఉగ్రవాదుల ఏరివేతకు ఆపరేషన్ సర్ప్‌ వినాశ్‌ 2.0

ఉగ్రవాదుల ఆగడాలను అరికట్టేందుకు భారత సైన్యం సిద్ధమైంది. జమ్ముకశ్మీర్‌లో ఉగ్రకదలికలు పెరిగిన తరుణంలో ఇండియన్‌ ఆర్మీ ప్రత్యేక ఆపరేషన్‌ను చేపట్టింది. ముఖ్యంగా 55 మంది ఉగ్రవాదులను హతమార్చడమే లక్ష్యంగా ‘ఆపరేషన్‌ సర్ప్‌ వినాశ్ 2.0’ను ప్రారంభించింది. గత 21 ఏళ్లలో భారత్...
News

బాలరామునికి బంగారు, వెండి కానుకల వెల్లువ

అయోధ్యలో కొలువైన బాలరాముని దర్శనానికి వచ్చిన భక్తులు స్వామివారికి అత్యంత విలువైన కానుకలు సమర్పిస్తున్నారు. బాలరాముడు ప్రతిరోజూ భక్తుల నుంచి కానుకలతోపాటు భారీ మొత్తంలో విరాళాలను కూడా అందుకుంటున్నాడు. బాలరామునికి భక్తుల నుంచి పెద్ద ఎత్తున బంగారు, వెండి ఆభరణాలు కానుకలుగా...
News

సింధూరం, మంగళసూత్రంపై టీచర్ సంచలన వ్యాఖ్యలు.. సస్పెండ్ చేసిన అధికారులు

ఒక కీలక పదవిలో ఉన్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉంటుంది. అది రాజకీయమే కావొచ్చు.. సినీ రంగమే కావొచ్చు.. విద్యారంగమైనా కావొచ్చు. టీచర్ అయితే మరీ బాధ్యతగా మాట్లాడాలి. అసలే సోషల్ మీడియా కాలం. అంతర్గత మీటింగ్స్‌లో మాట్లాడిన విషయాలే బయటకు వచ్చి...
News

నల్లమల అడవిలో విత్తనబంతుల కార్యక్రమం

పర్యావరణవేత్త కొమెర జాజి ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా కారంపూడి నల్లమల అటవి పరిధిలో కోటి విత్తనబంతులు చల్లే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ హోదాలకు సంబందించిన ఉద్యోగులు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పర్యావరణ వేత్త కొమెర జాజి...
1 1,130 1,131 1,132 1,133 1,134 2,479
Page 1132 of 2479