అయోధ్య రామాలయ వాచీలను రూపొందించిన స్విట్జర్లాండ్, భారత్ కంపెనీలు
స్విట్జర్లాండ్కి చెందిన జాకబ్ అండ్ కో వాచ్ కంపెనీ, భారత్కి చెందిన ఎథోస్ సంయుక్తంగా రామజన్మభూమి సిరీస్ వాచీలను రూపొందించాయి. ”ఎపిక్ ఎక్స్ స్కెలిటెన్” సిరీస్లో భాగంగా విడుదలైన ఈ వాచీ ధర 34 లక్షల రూపాయలు. ఈ వాచీలో ఉదయం...









