పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఆర్టీసీ డిపో నుంచి తూర్పుగోదావరి జిల్లా వాడపల్లి, తమిళ నాడులోని అరుణాచలం పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సు సర్వీసులు నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ వేణు తెలిపారు. ఆగస్టు 2న రాత్రి 10 గంటలకు బయల్దేరే వాడపల్లి ప్రత్యేక బస్సు...









