News

News

పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఆర్టీసీ డిపో నుంచి తూర్పుగోదావరి జిల్లా వాడపల్లి, తమిళ నాడులోని అరుణాచలం పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సు సర్వీసులు నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ వేణు తెలిపారు. ఆగస్టు 2న రాత్రి 10 గంటలకు బయల్దేరే వాడపల్లి ప్రత్యేక బస్సు...
ArticlesNews

తొలగిన నిషేధం

పెను తుపానులో, ఎదురుగాలిలో ఓడ నడిపే సరంగుకే అస్తిత్వ పోరాటం, దానిని నిలుపుకునే సామర్థ్యం జాజ్జ్వల్యమానంగా ఉంటాయి. వచ్చే సంవత్సరమే నూరో ఏటి మైలురాయి దగ్గరకు చేరుకునే మహోన్నత చారిత్రక సందర్భాన్ని దర్శించబోతున్న రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్ చరిత్ర ఇందుకు నిదర్శనం....
News

త్రిపురలో 29మంది బంగ్లాదేశీ చొరబాటుదార్ల అరెస్ట్

త్రిపుర రాజధాని అగర్తలా రైల్వేస్టేషన్ ఈమధ్య బాగా వార్తల్లోకెక్కుతోంది. దేశ సరిహద్దుల వెంబడి ఎన్నో పోలీస్ స్టేషన్లు, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బలగాలూ ఉన్నప్పటికీ అక్కడ ఎక్కడా బంగ్లాదేశీ చొరబాటుదారులు పట్టుబడడం లేదు. భారత్‌లోకి చొరబడ్డాక దేశంలోకి విస్తరించడం కోసం అగర్తలా...
News

నలుగురు విద్యార్థులు షరియా తెచ్చారు

స్పెయిన్ ఒకప్పుడు క్రైస్తవ దేశం. తరువాత ముస్లిం దేశమైంది. మళ్లీ ఒంటిమీద కాస్త స్పృహ ఉన్న క్రైస్తవులు ముస్లింలను తరిమి క్రైస్తవ దేశంగా మార్చుకున్నారు. ముస్లిం వ్యవహారాల ఎక్కడైనా ఒకటే. ఎడారిలో షేక్, ఒంటె కథ అనుభవమే. ఆ వర్గం వారు...
News

శాకాహారికి మాంసాహారం వడ్డన

వందేభారత్‌ రైల్లో ఇటీవల అనుకోని ఘటన జరిగింది. భోజనం అందించిన వెయిటర్‌పై ఓ ప్రయాణికుడు దాడికి దిగాడు. కొద్ది రోజుల క్రితం ఓ వృద్ధుడు పశ్చిమ బెంగాల్‌లోని హవ్‌డా నుంచి రాంచీకి వందేభారత్‌ రైలులో ప్రయాణించాడు. భోజనం కోసం థాలీ ఆర్డర్‌...
News

ఆ హిందూ బాలిక ఏమైంది?

ఆగస్ట్ 19,2021న ఆ బాలిక కనిపించకుండా పోయింది. ఇప్పటికి కూడా ఆచూకీ లేదు. ఇది పాకిస్తాన్లో జరిగింది. ఆ బాలిక తల్లిదండ్రులు రాజ్కుమార్ పాల్, వీణాకుమారి సహా వందలాది మంది జూలై 19న తమ చిన్నారి ఏమైందో చెప్పా లంటూ కరాచీ...
News

భస్మహారతికి పోటెత్తిన భక్త జనం

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలోగల మహాకాళేశ్వరుని ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. శ్రావణమాసం(ఉత్తరాదిన)లోని రెండవ సోమవారం సందర్భంగా భక్తులు మహాకాళేశ్వరుని దర్శనం కోసం తరలివస్తున్నారు. ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకు మహాకాళేశ్వరునికి భస్మ హారతి అందించారు. అనంతరం స్వామివారిని అందంగా అలంకరించారు. శ్రావణమాసంలో మహాకాళేశ్వరుని దర్శనం...
News

గర్భగుడిలో పూజలు చేస్తున్న పూజారికి బేడీలు

కేరళలోని మనక్కాడ్ ముత్తుమారి అమ్మన్ ఆలయంలో గర్భగుడిలో పూజలు చేస్తున్న పూజారిని పోలీసులు చేతులకు సంకెళ్ళు వేసి కస్టడీలోకి తీసుకున్నారు. 2024 జులై 26న జరిగిన ఆ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన పూజారి అరుణ్ పొట్టి, అవమానభారంతో ఒకదశలో ఆత్మహత్య...
ArticlesNews

మసీదులైన మందిరాలు

అదంతా లాంఛనమని ప్రపంచానికి తెలుసు. ఎన్ని సర్వేలు చేసినా వెలుగు చూసేది ఆ ఒక్క వాస్తవేమనని తెలుసు. అది తిరుగులేని చారిత్రక సత్యమేనని తెలుసు. భారతభూమిలోని వేలాది హిందూ దేవాలయాలు ముస్లిం దురాక్రమణదారుల మతోన్మాదంతో అపవిత్రమైనాయని, ధ్వంసమైపోయాయని చరిత్ర ఘోషిస్తున్న సంగతీ...
News

రాజమహేంద్రవరం సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో పుస్తకావిష్కరణ

తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో సద్గురు మలయాళ స్వామి 105 సం.ల క్రితం వ్రాసిన మోక్షానికి అర్హత కులమా గుణమా పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.ముళ్లపూడి గంగాధర రావు గారు సద్గురు మలయాళ స్వామి విగ్రహానికి పూల...
1 1,124 1,125 1,126 1,127 1,128 2,479
Page 1126 of 2479