News

News

చరిత్రకు ఆనవాళ్లు.. పురాతన దేవాలయాలు

తిరుపతి జిల్లాలోని గూడూరు డివిజన్‌లో పురాతన ఆలయాలు చరిత్రకు ఆనవాళ్లుగా ఉన్నాయని పురావస్తుశాఖ ప్రొఫెసర్‌ సురేంద్ర తెలిపారు. మండలంలోని కొత్తపట్నం, చిట్టేడు, గూడలిలో శిథిలావస్థకు చేరిన ఆలయాలను మంగళవారం ఆయన సందర్శించారు. తీర ప్రాంతంలోని కొత్తపట్నంలో రాజుల కాలం నాటి కట్టడాలు...
News

మొన్న రాజస్థాన్, నేడు యూపీలో.. ఆరెస్సెస్ శాఖలపై ముస్లిం ఛాందసుల దాడులు

శాంతియుతంగా తమ శాఖ నడుపుకుంటున్న స్వయంసేవకులపై ముస్లిం ఛాందసులు యూపీలో రాళ్లు రువ్వారు. లక్నోలోని చిహ్నట్‌ పోలీస్‌ స్టేషన్‌ ప్రాంతంలో ఈ ఘాతుకం జరిగింది. ముస్లింలు రాళ్లు రువ్వడంతో శాఖ కార్యవాహ యువరాజ్‌ ప్రజాపతి వెంటనే సాకీబ్‌ అనే ముస్లింతో పాటు...
News

మావోయిస్టులకు వ్యతిరేకంగా విద్యార్థులు ర్యాలీ..

అల్లూరి సీతారామరాజు జిల్లా జి మాడుగుల మండలంలో మావోయిస్టులు వారోత్సవాలకు వ్యతిరేకంగా మంగళవారం జిమాడుగుల వారపు సంతలో ప్రజలు, కాలేజీ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. మావోయిస్టులు వల్ల గిరిజనుల అభివృద్ధి కుంటిపడుతుందని కావున మీరు మా అభివృద్ధి గురించి ఆలోచిస్తే మాకు...
News

పాక్‌ సైనికులపై నిరసనకారుల దాడి.. జవాను మృతి

ఆర్మీ జవాన్‌ ఒకరు మృతి చెందగా, ఓ అధికారితో సహా 16 మంది గాయపడ్డారు. అక్రమంగా నిర్బంధించిన తమ కమిటీ సభ్యులను వెంటనే విడుదల చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. తమ సభ్యులను విడుదల చేసే వరకు నిరసన కొనసాగుతుందని కమిటీ...
News

ఆగస్టు 1 నుండి 31వ తేదీ వరకు శ్రీవారి పుష్క‌రిణి మూత

తిరుమ‌లలో శ్రీ‌వారి ఆల‌యం వద్ద గల పుష్క‌రిణిలో నీటిని పూర్తిగా తొలగించి పైపులైన్ల మరమ్మతులు, సివిల్ పనులు చేపట్టేందుకు గాను ఆగస్టు 1 నుండి 31వ తేదీ వరకు పుష్క‌రిణిని మూసివేస్తారు. ఈ కారణంగా నెల రోజుల పాటు పుష్క‌రిణి హార‌తి...
ArticlesNews

మసీదులుగా మారిన మందిరాలు -2

భోజ్‌శాలను 1909లో రక్షిత కట్టడంగా, 1951లో జాతీయ ప్రాధాన్యం కలిగిన పురావస్తు అవశేషమని ప్రకటించారు. ప్రస్తుతం ఇది ఏఎస్‌ఐ సంరక్షణలో ఉంది. అంటే 1958లో తీసుకువచ్చిన చట్టం మేరకు ఏఎస్‌ఐ రక్షణ కిందకు వచ్చింది. కాబట్టి 1991 నాటి ప్రార్థనా స్థలాల...
News

బాల్యం నుంచే భక్తి భావాలు పెరగాలి

తల్లిదండ్రులు పిల్లలకు చిన్నప్పటి నుంచి భక్తిభావాలుపెంచాలని, ప్రతి ఒక్కరూ నుదురుపై కుంకుమబొట్టు పెట్టుకోవాలని పద్మశ్రీ పురస్కార గ్రహీత, మహా సహస్రావధాని గరికిపాటి నరసింహారావు అన్నారు.అనకాపల్లి స్థానిక మొయిన్‌రోడ్డు శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ప్రతిష్టా శతజయంతి మహాత్సవాల్లో భాగంగా ఆయన అమ్మవారిని దర్శించుకుని,...
ArticlesNews

నరసాపురం లేసు పార్కుకు భౌగోళిక గుర్తింపు

నరసాపురం లేసులకు భౌగోళిక గుర్తింపు (జియోగ్రాఫికల్‌ ఐడెంటిఫికేషన్‌–జీఐ) లభించింది. కేంద్ర జౌళి శాఖ సిఫార్సుల మేరకు నరసాపురం మండలం సీతారామపురంలోని లేసు పార్కుకు కేంద్ర ప్రభుత్వం భౌగోళిక గుర్తింపు ఇచ్చింది. ఫ్రాన్స్‌ వేదికగా పారిస్‌లో జరుగుతున్న ఒలింపిక్స్‌కు హాజరయ్యే క్రీడాకారులకు బహూకరించేందుకు...
1 1,122 1,123 1,124 1,125 1,126 2,479
Page 1124 of 2479