చరిత్రకు ఆనవాళ్లు.. పురాతన దేవాలయాలు
తిరుపతి జిల్లాలోని గూడూరు డివిజన్లో పురాతన ఆలయాలు చరిత్రకు ఆనవాళ్లుగా ఉన్నాయని పురావస్తుశాఖ ప్రొఫెసర్ సురేంద్ర తెలిపారు. మండలంలోని కొత్తపట్నం, చిట్టేడు, గూడలిలో శిథిలావస్థకు చేరిన ఆలయాలను మంగళవారం ఆయన సందర్శించారు. తీర ప్రాంతంలోని కొత్తపట్నంలో రాజుల కాలం నాటి కట్టడాలు...









