బయటపడిన మహా విష్ణువు ఆలయం
తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని తిరుమూరులో చెట్ల మధ్యలో ఉన్న 300 ఏళ్ల నాటి పురాతన మహా విష్ణువు ఆలయం బయటపడింది. ఈ వైష్ణవ ఆలయం బ్రిటీష్ హయాంలో నిర్మించార కొందరు, పల్లవులు నిర్మించారని మరికొందరు చెబుతున్నారు. దీనికి సంబంధించిన ఆధారాలు...









