విజయవాడ: ఆధ్యాత్మిక నగరం కాశీకి వెళ్లే ఆంధ్రప్రదేశ్ భక్తులకు శుభవార్త. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వారణాసికి నేరుగా కొత్త ఇండిగో విమాన సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి....
కోల్కతా: పశ్చిమ బెంగాల్ పాఠశాల విద్యా వ్యవస్థలో 2028 విద్యా సంవత్సరం నుంచి కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది. పాఠ్యాంశాలు, సిలబస్తో పాటు చరిత్ర, బెంగాలీ...
రాయచూర్ (కర్ణాటక): ఆలయ నిర్మాణం కోసం కేటాయించిన భూమి విషయంలో నెలకొన్న వివాదం రాయచూర్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బిచ్చాలి క్యాంప్లో హిందూ, క్రైస్తవ వర్గాల...
కోల్కతా: పశ్చిమ బెంగాల్లోని భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు సమీపంలో పాకిస్థాన్కు చెందిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. బోంగావ్ ప్రాంతంలో పట్టుబడిన రాణా రౌత్ అనే వ్యక్తికి...
తిరువనంతపురం: స్వాతంత్ర్యవీరుడు వినాయక్ దామోదర్ సావర్కర్పై ప్రశ్న రూపొందించినందుకు కేరళలో ఓ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేసిన వ్యవహారం ఇప్పుడు కేరళ హైకోర్టుకు చేరింది. ఉపాధ్యాయుడు గురుప్రసాద్ రాయ్...