News

News

ఆగస్టు 13వ తేదీ వెంగమాంబ 207వ వర్ధంతి ఉత్సవాలు

శ్రీ వేంకటేశ్వరస్వామికి అపర భక్తురాలైన భక్త కవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 207వ వర్ధంతి ఉత్సవాలు ఆగస్టు 13వ తేదీ తిరుమల, తిరుపతి, తరిగొండలో ఘనంగా జరుగనున్నాయి. త‌రిగొండ‌లో… వెంగమాంబ జన్మస్థలమైన తరిగొండలో కొలువైన శ్రీ లక్ష్మీనృసింహస్వామివారి ఆలయంలో ఆగస్టు 13వ...
News

ఖలిస్తానీ ఉగ్రవాది తర్సేమ్‌సింగ్‌ను భారత్ తీసుకొచ్చిన ఎన్ఐఎ

ఉగ్రవాదంపై పోరులో భాగంగా, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) నుంచి ఖలిస్తానీ ఉగ్రవాది తర్సేమ్‌సింగ్‌ను విజయవంతంగా మన దేశానికి తీసుకొచ్చింది. పేరుమోసిన ఉగ్రవాదులు లఖ్బీర్‌సింగ్ లండా, హర్వీందర్ సంధూల సన్నిహితుడు, కరడుగట్టిన ఖలిస్తానీ ఉగ్రవాది అయిన...
News

మా దేశంలో సంక్షోభానికి కారణం అమెరికాయే: షేక్ హసీనా

బంగ్లాదేశ్‌ సంక్షోభం వెనుక అమెరికా హస్తముందని ఆ దేశ మాజీ ప్రధానమంత్రి షేక్‌ హసీనా ఆరోపించారు. సెయింట్ మార్టిన్ ద్వీపాన్ని తమకు అప్పగించాలన్న అమెరికా కోరికను తీర్చనందుకే అగ్రరాజ్యం ఈ కుట్రకు పాల్పడిందని ఆమె చెప్పుకొచ్చారు. గతంలో పేరు చెప్పకుండా ఒక...
News

అజీమ్ ప్రేమ్‌జీ వర్సిటీ స్నాతకోత్సవంలో ఇజ్రాయెల్ వ్యతిరేక ప్రచారం

భారతీయ విశ్వవిద్యాలయాల్లో ఇజ్రాయెల్ వ్యతిరేక, పాలస్తీనా అనుకూల ప్రచారం చాపకిందనీరులా వ్యాపిస్తోంది. ఐఐటీ మద్రాస్, అశోకా విశ్వవిద్యాలయాల తర్వాత తాజాగా అజీమ్‌ ప్రేమ్‌జీ యూనివర్సిటీలో విద్యార్ధులు పాలస్తీనా జెండాలు ధరించి పాల్గొన్నారు. గత ఆదివారం అంటే ఆగస్టు 4న అజీమ్ ప్రేమ్‌జీ...
News

బంగ్లాదేశ్ లో హిందువుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

బంగ్లాదేశ్‌ లో మైనారిటీలపై దాడులను నిరసిస్తూ లక్షలాది మంది హిందువులు రోడ్లపైకి వచ్చి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో లక్షలాది మంది హిందువులు పాల్గొన్నారు. రాజధాని ఢాకా, రెండో ప్రధాన నగరమైన చిట్టగాంగ్‌లో భారీగా నిరసనలు జరుగుతున్నాయి. ర్యాలీల్లో...
ArticlesNews

ఆ రాష్ట్రంలో ఏటా రెండుసార్లు స్వాతంత్య్ర వేడుకలు

ఆగస్టు 15న దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. అయితే మనదేశంలోని ఆ రాష్ట్రంలో రెండుసార్లు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుగుతాయి. దీనివెనుక చారిత్రక కారణం ఉంది. గోవాలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఏడాదికి రెండుసార్లు జరుపుకుంటారు. వినడానికి ఇది కొంచెం...
News

పురాతన ఆలయాలు దెబ్బతినకుండా మెట్రో పనులు చేయండి : మద్రాసు హైకోర్టు కీలక ఆదేశాలు

చెన్నై మెట్రోరైల్ విభాగానికి హైకోర్టులో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. మెట్రోరైలు రెండోదశ నిర్మాణ పనుల కోసం థౌజండ్ లైట్స్ ప్రాంతంలోని రాయపేట వైట్స్ సాలైలో వున్న పురాతన శ్రీ రత్న వినాయగర్, దుర్గయమ్మన్ ఆలయ గోపురాలు కూల్చేసేందుకు మెట్రో అధికారులు...
News

తిరుమలలో ఆ మూడు రోజుల పాటు ఆర్జిత సేవలు రద్దు

కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల వేంకటేశ్వరస్వామి సన్నిధిలో మూడు రోజుల పాటు ఆర్జిత సేవలను రద్దు చేశారు. ఈనెల 15 నుంచి 17వ తేదీల్లో ప‌విత్రోత్సవాలుపలు సేవలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఆగ‌స్టు 14న అంకురార్పణ కార‌ణంగా సహస్రదీపాలంకార సేవను, 15న...
News

బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు: 15 ప్రధాన దృష్టాంతాలు

భారతదేశాన్ని ముక్కలు చేసి బ్రిటిష్ వారు సృష్టించిన కృత్రిమదేశం పాకిస్తాన్‌నుంచి విడిపోయి మరో దేశంగా ఏర్పడిన బంగ్లాదేశ్… రూపంలోనూ సారంలోనూ పాకిస్తాన్‌కు నకలుగా మారిందన్న సంగతి తెలిసిందే. ఇప్పుడక్కడ విద్యార్ధుల ఆందోళన ముసుగులో మొదలైన రగడ, హిందువులపై అత్యాచారాల హింసాకాండగా పరివర్తన...
1 1,103 1,104 1,105 1,106 1,107 2,479
Page 1105 of 2479