News

News

కాన్పూర్‌లో హిజాబ్ వివాదం: ప్రభుత్వ కళాశాలలో డ్రెస్‌కోడ్ ఉల్లంఘనపై విచారణకు కలెక్టర్ ఆదేశం

ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌లోని బిల్హౌర్ ప్రాంతంలో ఓ ప్రభుత్వ కళాశాలకు ముగ్గురు విద్యార్ధినులు హిజాబ్‌లు ధరించి వచ్చిన సంఘటనపై జిల్లా కలెక్టర్ రాకేష్ సింగ్ దర్యాప్తుకు ఆదేశించారు. కళాశాలకు డ్రెస్ కోడ్ ఉండగా దానికి విద్యార్ధినులు కట్టుబడి ఉండకపోవడంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఆ...
News

అమర్‌నాథ్‌ యాత్ర రికార్డులు బద్దలు!

అమర్‌నాథ్ యాత్రికులు గత రికార్డులను బద్దలుకొట్టారు. యాత్ర ప్రారంభమైన తొలిరోజు నుంచే అమర్‌నాథ్‌ దర్శనానికి భక్తులు బారులు తీరారు. యాత్ర ముగియడానికి ఇంకా ఎనిమిది రోజుల సమయం మాత్రమే ఉంది. అయితే ఇప్పటికే అమర్‌నాథ్‌ సందర్శకుల సంఖ్య గత 12 సంవత్సరాల...
News

వక్ఫ్ సవరణలపై ప్రచారానికి ముస్లిముల నిర్ణయం, హిందూ సంస్థల కార్యాచరణ ఏంటి?

వక్ఫ్ చట్టానికి కేంద్రప్రభుత్వం సవరణలు చేయడానికి ఒప్పుకునే ప్రసక్తే లేదని వక్ఫ్ సంరక్షణ సమితి నాయకులు స్పష్టం చేసారు. వందలయేళ్ళుగా ఉన్న మసీదులు, దర్గాలు, పీర్లచావిళ్ళకు సంబంధించిన దస్తావేజులను నిరూపించుకోవాలంటూ కేంద్రం ప్రతిపాదిస్తోందని మండిపడ్డారు. వక్ఫ్ సవరణల బిల్లుకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా...
News

ఒకే పోగుతో జాతీయ జెండా

ఒకే పోగుతో 8 అడుగుల వెడల్పు, 10అడుగుల పొడవుతో జాతీయ జెండాను చేనేత కళాకారుడు రుద్రాక్షల సత్యనారాయణ రూపొం దించారు. రాకా సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో వారి కార్యాలయంలో పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట వేమవరానికి చెందిన సత్యనారాయణ రూపొందించిన జెండాను...
News

సై సై రా చిన్నపరెడ్డి..నీ పేరే బంగరు కడ్డీ

( ఆగష్టు 13 - గాదె చిన్నప రెడ్డి వర్ధంతి ) భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో పోరాటం చేశారు. ప్రాణత్యాగం చేశారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన ఎంతో మంది నాయకులకు రావలసిన గుర్తింపు రాలేదు. అయినా వారు దేశం...
News

చారిత్రక సంపదను పరిరక్షించుకోవాలి

అనంతపురం జిల్లాలోని చారిత్రక సంపదను పరిరక్షించుకోవాలని కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ అన్నారు. ఆదిమూర్తినగర్‌లోని పురావస్తు ప్రదర్శనశాలను ఆదివారం కలెక్టర్‌ సందర్శించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రతి గ్రామ, మండల, మున్సిపల్‌ ఏరియాలు, పొలాలు, నదీ ప్రదేశాల్లోని చారిత్రక ప్రాధాన్యం కలిగిన రాతి విగ్రహాలు,...
News

ఉగ్రవాదులను ఎగదోస్తున్న పాక్‌: కశ్మీర్‌ ఎల్‌జీ

జమ్మూకశ్మీర్‌లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు పాకిస్థాన్‌ శిక్షణ పొందిన ఉగ్రవాదులను భారత్‌లోకి ఎగదోస్తోందని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ (ఎల్‌జీ) మనోజ్‌ సిన్హా తెలిపారు. జమ్మూకశ్మీర్‌లో ఇటీవలి కాలంలో జరుగుతున్న వరుస ఉగ్ర ఘటనలు కలవరపెడుతున్నాయి. తాజాగా అనంత్‌నాగ్‌ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు...
News

కావడి భుజాన పెట్టి.. నగరమంతా చుట్టి..

విశాఖపట్నం నగరంలోని మార్వాడీలంతా కాషాయ వస్త్రాలు ధరించి భక్తి శ్రద్ధలతో శోభాయాత్ర నిర్వహించారు. మార్వాడీ యువ మంచ్‌ ఆధ్వర్యంలో ఆదివారం తెల్లవారు జామున 4 గంటలకు తమ కుటుంబ సభ్యులతో మాధవధార శివాలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఇక్కడ...
News

‘అరుణాచలం ఆలయంపై కోర్టు తీర్పును డిఎంకె ప్రభుత్వం ఉల్లంఘిస్తోంది’

తిరువణ్ణామలై అరుణాచలేశ్వర ఆలయం రాజగోపురం ముందు దుకాణాలు నిర్మిస్తుండడంపై తమిళనాడులోని దేవాలయాల పరిరక్షణ కార్యకర్త, ఇండిక్ కలెక్టివ్ ట్రస్ట్ అధ్యక్షుడు టిఆర్ రమేష్ ఆగ్రహం వ్యక్తం చేసారు. మద్రాస్ హైకోర్టు ఆదేశాలకు కట్టుబడి ఉంటామని తమిళనాడు దేవదాయశాఖ ఇచ్చిన హామీని ఉల్లంఘించి...
1 1,102 1,103 1,104 1,105 1,106 2,479
Page 1104 of 2479