మేఘాలయలో 24మంది బంగ్లాదేశీ చొరబాటుదార్ల పట్టివేత
మేఘాలయ ఖాసీ కొండల్లోని రాణీకోర్ జిల్లాలో ఖాసీ స్టూడెంట్స్ యూనియన్ విద్యార్ధులు 24మంది బంగ్లాదేశీ చొరబాటుదారులను పట్టుకున్నారు. ఆగస్టు 14న జరిగిన ఆ సంఘటన వివరాలు ఆలస్యంగా వెలుగు చూసాయి. బంగ్లాదేశ్-భారత్ సరిహద్దుకు చేరువలోని మహేశ్ఖోలా ప్రాంతం నుంచి వారు భారతదేశంలోకి...









