News

News

మేఘాలయలో 24మంది బంగ్లాదేశీ చొరబాటుదార్ల పట్టివేత

మేఘాలయ ఖాసీ కొండల్లోని రాణీకోర్ జిల్లాలో ఖాసీ స్టూడెంట్స్ యూనియన్ విద్యార్ధులు 24మంది బంగ్లాదేశీ చొరబాటుదారులను పట్టుకున్నారు. ఆగస్టు 14న జరిగిన ఆ సంఘటన వివరాలు ఆలస్యంగా వెలుగు చూసాయి. బంగ్లాదేశ్-భారత్ సరిహద్దుకు చేరువలోని మహేశ్‌ఖోలా ప్రాంతం నుంచి వారు భారతదేశంలోకి...
ArticlesNews

బంగ్లాదేశ్‌లో హిందూ నరమేధం: ప్రపంచ హిందువులారా ఏకం కండి, లేదా నశించిపొండి

బంగ్లాదేశ్‌లో హిందువుల నరమేధానికి నిరసనగా ఢిల్లీలో శుక్రవారం సాయంత్రం మౌన ప్రదర్శన జరిగింది. దేశ రాజధానిలోని మండీహౌస్ నుంచి జంతర్‌మంతర్ వరకూ జరిగిన ర్యాలీలో వేలాది మహిళలు పాల్గొన్నారు. తమ నోళ్ళకు నల్లటి గుడ్డలు కట్టుకుని, హిందూ మహిళలపై జరిగిన అత్యాచారాల...
News

సస్పెండైన హెడ్‌కానిస్టేబుల్‌ సలీం పాషాకు ముఖ్యమంత్రి పతకమా, హవ్వ!

78వ స్వతంత్ర దినం సందర్భంగా దేశమంతటా వేడుకలు ఘనంగా జరిగాయి. ఆ క్రమంలోనే విధినిర్వహణలో అద్భుత ప్రతిభ చూపినందుకు కర్ణాటకలో 126 మంది పోలీసులకు ముఖ్యమంత్రి పతకాలు అందజేసారు. అయితే ఆ పతకాలు గెలుచుకున్న వారిలో సస్పెండైన వ్యక్తి ఒకరుండడం వివాదాస్పదమైంది....
News

కేదార్‌‌నాథ్ యాత్ర : ట్రెక్కింగ్ రూట్ లో యాత్రీకులకు అనుమతి

జ్యోతిర్లింగ క్షేత్రం కేదార్‌నాథ్‌లో నడక మార్గాన్ని 15 రోజుల తర్వాత తెరిచారు. కొండచరియలు విరిగిపడటంతో 15 రోజుల కిందట ఈ మార్గాన్ని మూసివేశారు. మెరుపు వరదల కారణంగా 19 కిలోమీట‌ర్ల మార్గంలో.. సుమారు 29 ప్ర‌దేశాల్లో కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ్డాయి. దాదాపు 260...
News

ముంబై దాడుల నిందితుడు తహవూర్ రాణాను భారత్‌కు అప్పగించండి : అమెరికా కోర్టు తీర్పు

ముంబైపై దాడుల కుట్రలో కీలక నిందితుడిగా ఉన్న తహవూర్ రాణాను భారత్‌కు అప్పగించవచ్చని అమెరికా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2008లో ముంబైపై జరిగిన దాడుల్లో 166 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న...
ArticlesNews

ఆలయాల స్వర్గం కంచి

అయోధ్య, మథుర, హరిద్వార్‌ (మాయా), కాశీ, కంచి, ఉజ్జయిని (అవంతి), ద్వారక... ఈ ఏడు ప్రదేశాల్లోని పుణ్యక్షేత్రాలు ముక్తినిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. వీటిలో ఆరు ఉత్తరాదిన, ఒక్క కాంచీపురం దక్షిణ భారతంలో ఉన్నాయి. పల్లవుల రాజధాని అయిన కాంచీపురంలో కామాక్షి, ఏకామ్రేశ్వరస్వామి,...
News

అక్కడ తొలిసారిగా జెండా పండుగ..! దేశభక్తి గీతాలతో సందడి

అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీలోని మారుముల ప్రాంతాల్లోనూ మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. మావొయిస్టు ప్రాబల్య ప్రాంతాలు కావడంతో చాలాచోట్లా ఇన్నాళ్ళూ భయంతో బిక్కుబిక్కుమన్న ఆ గిరిజనులు… ఇప్పుడు స్వేచ్ఛగా జెండా పండుగలో పాల్గొన్నారు. మూడు రంగుల జెండా ముచ్చటైన జెండా అంటూ...
News

స్వర్ణరథంపై శ్రీ పద్మావతి అమ్మవారి సాక్షాత్కారం

తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి వరలక్ష్మీ వ్రతం సందర్భంగా శుక్రవారం స్వర్ణరథంపై ఆశీనులై భక్తులను కటాక్షించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని తన్మయత్వంతో నాలుగుమాడ వీధుల్లో రథాన్ని లాగారు. కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు. స్వర్ణరథోత్స‌వంలో ఈవో జె. శ్యామల రావు...
News

జ్ఞాన‘జ్యోతి’

విద్వాన్‌ జ్యోతి చంద్రమౌళి.. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పరిచయం అక్కర్లేని పేరు. ఇంటిపేరుకు తగ్గట్టే ఆయన నిత్యం ప్రకాశించే ‘జ్యోతి’. చారిత్రక, పురావస్తు పరిశోధకుడిగా కీర్తి గడించిన ఈయన బాపట్ల జిల్లా అద్దంకి మండలంలోని బొమ్మనంపాడు అనే కుగ్రామంలో జన్మించారు. తెలుగు...
News

నేటి నుంచి దుర్గగుడిలో పవిత్రోత్సవాలు

దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో ఈనెల 17 నుంచి 20వతేదీ(శని, ఆది, సోమ, మంగళ) వరకు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు. దీంతో దేవస్థానంలో అన్ని ప్రత్యక్ష, పరోక్ష ఆర్జిత సేవలను నిలిపివేశారు. ఆలయంలో నిర్వహించే నిత్య కైంకర్యాలను అర్చకులు మాత్రమే నిర్వహిస్తారు. శ్రావణ శుద్ధ త్రయోదశి...
1 1,094 1,095 1,096 1,097 1,098 2,479
Page 1096 of 2479