అయోధ్యలో సుమారు 4వేల విద్యుద్దీపాల దొంగతనం
రామజన్మభూమిలో బాలరాముడి ఆలయ నిర్మాణంతో కొత్తశోభ సంతరించుకున్న అయోధ్యానగరంలో విచిత్రమైన దొంగతనం కేసు వెలుగులోకి వచ్చింది. పటిష్ఠ భద్రత కలిగిన భక్తిపథ్, రామ్పథ్ మార్గాల్లో సుమారు 3800 బ్యాంబూ లైట్లు, 36 ప్రొజెక్టర్ లైట్లు దొంగిలించారు. వాటి విలువ రూ.50 లక్షల...









