వినీలాకాశంలో ఓ అరుదైన దృశ్యం ఆవిష్కృతం కాబోతున్నది. సోమవారం రాత్రి సూపర్ బ్లూ మూన్ ఆవిష్కృతం కాబోతున్నది. సాధారణంగా ఒక ఏడాదిలో రెండు, మూడు సూపర్ మూన్స్ ఏర్పడుతుంటాయి. బ్లూ మూన్ మాత్రం అరుదుగా ఏర్పడుతుందని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ...
( ఆగష్టు 19 - శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆరాధనోత్సవాలు ) ప్రపంచంలో ఏ వింత జరిగినా బ్రహ్మంగారు ఆనాడే చెప్పారు అంటూ ప్రజలు నేటికీ గుర్తుకు తెచ్చుకుంటారు. పోతులూర వీరబ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో భవిష్యత్తు గురించి చెప్పిన ఎన్నో...
(ఆగష్టు 19 - రాఖీ పూర్ణిమ) హిందూ సమాజంలోని కుటుంబాల ద్వారా సోదరులకు సోదరీమణులు రక్షా సూత్రాన్ని కట్టే పండుగ రూపంలో రక్షాబంధన్ ప్రచారంలో ఉంది. భారతీయ ప్రజలతో ప్రాచీన కాలం నుండి రక్షాబంధన్కు గాఢమైన సంబంధం ఉంది. పురాతన భారతీయ...
అరుకు అందాలు అద్భుతంగా ఉన్నాయని సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ జెకె మహేశ్వరి కొనియాడారు. జస్టిస్ దంపతులు అల్లూరి సీతారామరాజు జిల్లా, డుంబ్రిగుడ మండలంలోని అరకులోయలో పర్యటించారు. రైలులో అరకు చేరుకున్న జస్టిస్ దంపతులను సంయుక్త కలెక్టర్ డా. ఎంజె అభిషేక్, ఐటీడీఏ...
అంగారక గ్రహంపై నివాసయోగ్యతను గుర్తించేందుకు జరుగుతున్న పరిశోధనల్లో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. జీవుల మనుగడకు కీలకమైన నీటిజాడలను అంగారకగర్భంలో పరిశోధకులు గుర్తించారు. ఈ గ్రహం ఉపరితలానికి 20 కిలోమీటర్ల లోతులో నీటి జాడలు ఉన్నట్టు నాసాకు చెందిన మార్స్ ఇన్సైట్...
పొరుగు దేశం పాకిస్థాన్లో దారుణాతి దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. దేశవ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తున్న వేళ అక్కడ ‘వానాకాలం వధువులు‘ బలవంతంగా పెళ్లిపీటలు ఎక్కుతున్నారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు అక్కడి కుటుంబాలు నిండా 14 ఏళ్లు కూడా నిండని బాలికలకు...
పారిస్ ఒలింపిక్స్లో పాకిస్తాన్కు స్వర్ణపతకం తెచ్చిపెట్టిన జావెలిన్ క్రీడాకారుడు అర్షద్ నదీమ్ గతంలో లష్కరే తయ్యబా ఉగ్రవాదితో కలిసి ఉన్న వీడియో ఇప్పుడు వైరల్ అయింది. ఇస్లామిక్ ఉగ్రవాద కుటీర పరిశ్రమ మన పొరుగు దేశాల్లోని సామాన్య ప్రజల జీవితాల్లోకి ఎంతగా...
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలో జరుగుతున్న ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ (ఐఎఫ్ఎఫ్ఎం) చలనచిత్రోత్సవానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ మెల్బోర్న్ లోని ప్రఖ్యాత ఫెడ్ స్క్వేర్ (కళలు, సాంస్కృతిక ప్రదర్శనల కేంద్రం) వద్ద భారత జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. రామ్ చరణ్ రాకతో ఫెడ్ స్క్వేర్ వద్ద కోలాహలం మిన్నంటింది. ప్రవాస భారతీయులతో పాటు ఆస్ట్రేలియన్లు కూడా ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. భారత్ మాతా కీ జై నినాదాలతో ఫెడ్ స్క్వేర్ హోరెత్తిపోయింది. రామ్ చరణ్ ప్రఖ్యాత 'ఐఎఫ్ఎఫ్ఎం' ఈవెంట్ కు గౌరవ అతిథిగా విచ్చేశారు....