1923 మార్చి 28న గుంటూరు జిల్లా మన్నవ అనే ఒక పల్లెటూరులో సీతాపతి, రంగమ్మ అనే పుణ్య దంపతులకు జన్మించారు అనసూయ. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన అనసూయ, తన బందువర్గమంతా బాధలో ఉండగా “అందరినీ ఏడవ వద్దని.. అమ్మ దేవుడి దగ్గరకే...
భగత్ సింహ్ రాజగురు సుఖదేవ్ ల గురించిన ఆసక్తికర అంశాలు భగత్ సింగ్ – సావార్కర్: భగత్ సింహ్ ను కమ్యూనిస్ట్ గా చూపించడానికి వామపక్ష చరిత్రకారులు ఎన్నోఏళ్లుగా ప్రయత్నిస్తున్నారు. ఐతే నిజం ఏమిటంటే భగత్ సింహ్ ను ఎక్కువగా ప్రభావితం...
పాకిస్తాన్ లోని సింధ్ ప్రాంతంలో ఒక టీవీ చానెల్లో పనిచేస్తున్నజర్నలిస్టును కొంత మంది ఇస్లాం మతోన్మాదులు అతి దారుణంగా కాల్చి చంపిన సంగతి తెలిసిందే. అందుకు కారణాలేంటో ఒకసారి తెలుసుకుందాం....... అజయ్ లాల్వానీ(31) ఒక టీవీ చానెల్, ఒక ఉర్దూ వార్త...
ప్రపంచ వ్యాప్తమైన కోవిడ్19 సంక్షోభాన్ని ఎదుర్కొనడంలో భారతీయ సమాజం చూపిన అద్భుతమైన సామూహిక, సమీకృత ప్రతిస్పందనను గుర్తించడమేకాక, దానిని నమోదు చేయాలని ఆర్ ఎస్ ఎస్ అఖిల భారతీయ ప్రతినిధిసభ భావిస్తోంది. మహమ్మారి వల్ల కలిగే నష్టాన్ని తగ్గించడంలో సమాజంలోని ప్రతి...
శ్రీ రామజన్మభూమిపై సర్వోచ్ఛ న్యాయస్థానపు ఏకగ్రీవ తీర్పు, మందిర నిర్మాణం కోసం `శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర’ ట్రస్ట్ ఏర్పాటు, నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ జరిగిన భూమిపూజ, నిధిసమర్పణ ఉద్యమం వంటివి భారతదేశ చరిత్ర పుటల్లో సువర్ణ అధ్యాయంగా నిలవడమేకాక తరతరాలకు...
బెంగళూరులో జరుగుతున్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అఖిల్ భారతీయ ప్రతినిధిసభ (ఎబిపిఎస్) 2021 లో, శ్రీ దత్తాత్రేయ హోసబాలే ఆర్ఎస్ఎస్ కొత్త సర్కార్యవాహ గా ఎన్నికయ్యారు. ఆయన ఇప్పటివరకు ఆర్ఎస్ఎస్కు చెందిన సహ సర్ కార్యవాహ బాధ్యతలు నిర్వర్తించారు. దత్తాత్రేయ...
Shri Dattatreya Hosabale, Sarkaryavah, RSS (DOB: December 1, 1954) hails from the Hosabale village of Shimoga district in the state of Karnataka. He spent his formative years in Karnataka with...
వివాదాస్పద ఐపీఎస్ అధికారి, తెలంగాణ గురుకుల పాఠశాలల కార్యదర్శి ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో అతనిపై పలు ఎస్సీ సంఘాలు, హిందూ ధార్మిక సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశాయి. అంతే...
External affairs minister S Jaishankar on Monday, March 15, said that India would take up incidents of racism in the UK with the British government. S Jaishankar made the remarks...