Articles

ArticlesNews

పేరుకే టీటీడీ అనుబంధ ఆలయాలు

అన్నమయ్య జిల్లాలోని పీలేరు నియోజకవర్గంలోని వాల్మీకిపురం శ్రీపట్టాభి రామాలయం, తరిగొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, తంబళ్లపల్లె నియోజకవర్గంలోని కోసూరివారిపల్లె శ్రీ ప్రసన్న వెంకటేశ్వరస్వామి వారి ఆలయాలను రెండు దశాబ్దాల క్రితమే టీటీడీ స్వాధీనం చేసుకుని ఈ ఆలయాల ఆలనాపాలన నిర్వహిస్తోంది....
ArticlesNews

అయోధ్య నుంచి శ్రీలంక వరకూ అంతా ‘సుందర’కాండమే!

రామాయణంలో కీలక ఘట్టాలకు వేదికగా ఉన్న శ్రీలంక తదనంతర కాలంలో బౌద్ధాన్ని స్వీకరించినప్పటికీ, తన హైందవ వారసత్వాన్ని వదిలిపెట్టలేదు. అందుకే మనకు అక్కడ రామాయణానికి సంబంధించి అనేక ప్రదేశాలు, ఆలయాలు కనిపిస్తాయి. తాజాగా, శ్రీలంకలోని సీతా ఎలియలో గ్రామంలో సీతమ్మ ఆలయంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. వేలాదిమంది భక్తులు ఎంతో శ్రద్ధతో ఈ పవిత్రకార్యాన్ని తిలకించి, పులకించారు. అయోధ్యలోని సరయు నది, గంగానది నుంచినేరుగా విమానంలో తెచ్చిన జలాలను ఈ పవిత్ర కార్యక్రమంలో ఉపయోగించడంతో ఈ ఇరు ప్రదేశాల మధ్య గల అనుబంధాన్ని, అనుసంధానాన్ని పటిష్టం చేసినట్టయింది. దాదాపు 25 లీటర్ల పవిత్ర సరయు జలాలను తీసుకుని మే 17 ఉదయం కొలంబో నుంచి ప్రారంభమైన ఉత్సవ రథం, 21వ తేదీ ఉదయం సీతమ్మ ఆలయాన్ని చేరుకున్నది. ఈ జలాలను ఆలయ గోపురాల...
ArticlesNews

వైమానిక శాస్త్ర పితామహుడు భరద్వాజ

బృహస్పతి తనయుడు భరద్వాజుడు వైమానిక శాస్త్ర పితామహుడు. విమానాల గురించి తొలుత వర్ణించిన శాస్త్రవేత్త. 'యంత్రసర్వస్వం' అనే గ్రంథంలో శకున, సుందర, రుక్మ, త్రిపుర అనే వివిధ రకాల విమానాల గురించి వర్ణించాడు. వాటి తయారీ, ఉపయోగాలవంటి అనేక విశేషాలు అందులో...
ArticlesNews

జాతీయ విప్లవ జ్యోతి వీర్ సావర్కర్

( మే 28 - వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌ జయంతి ) వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌ ఈ పేరు వినగానే భారతీయులందరి మదిలో దేశభక్తి ఉప్పొంగుతుంది. ఎందరో యోధులకు స్పూర్తినిచ్చిన వీరుడు.కారాగార శిక్షలు పడి అండమాన్‌ జైలులో 27 ఏళ్లు దుర్భర...
ArticlesNews

దేవుడా.. సౌకర్యాలేవీ?

చారిత్రక ప్రాభవాన్ని సుసంపన్నం చేసిన ప్రముఖ పుణ్యక్షేత్రాల చెంత సమస్యలు రాజ్యమేలుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానాల పాలనలోకి విలీనమైన దివ్యాలయాల్లో వసతుల కొరత వెంటాడుతోంది. యాత్రికులను అసౌకర్యాలు వెక్కిరిస్తున్నాయి. చరిత్ర పుటల్లో చెరగని స్థానం పొంది విరాజిల్లుతున్న భవ్య ఆలయాల్లో పర్యాటకులకు...
ArticlesNews

క్రైస్తవ జనాభా కూడా తగ్గింది, ముస్లిం జనాభా పెరిగింది

క్రైస్తవ దేశాల జనాభా 1950 నాటికీ, 2015 నాటికి చాలా మారిపోయింది. 1950లో 93 దేశాలలో క్రైస్తవులు అధిక సంఖ్యాకులుగా ఉంటే, ఇప్పుడు ఆ 93 దేశాలలోని 77 దేశాలలో వారి సంఖ్య 65 ఏళ్ల తరువాత చూస్తే తిరోగమనంలో ఉంది....
ArticlesNews

సజ్జన సహవాసం.. మాలిన్య ప్రక్షాళనం

సత్సాంగత్యం వల్ల అసంగత్వం ఏర్పడి మోహం, భ్రాంతి తొలగిపోతాయి. అప్పుడిక మనసు నిశ్చలమై ముక్తి లభిస్తుంది. ఆదిశంకరాచార్యుల వారి ‘మోహముద్గరం’గా పేరొందిన 31 శ్లోకాల ‘భజగోవిందం’లో తొమ్మిదో శ్లోకమిది. సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తిః భగవత్‌...
ArticlesNews

అభ్యుదయ ఆది శిఖరం కందుకూరి వీరేశలింగం పంతులు

(మే 27 - కందుకూరి వీరేశలింగం పంతులు వర్ధంతి ) తెలుగు జాతి గర్వించదగిన మహోన్నత వ్యక్తులలో ముఖ్యులు కందుకూరి వీరేశలింగం పంతులుగారు. ఆయన తెలుగు జాతికి నవయుగ వైతాళికుడు. బాల్య వివాహాల రద్దు కోసం ఉద్యమించిన మహోన్నతుడు, సంఘ సంస్కర్త. కందుకూరి వీరేశలింగం పంతులు 1848వ సంవత్సరం ఏప్రిల్ 16వ తేదీన తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో పున్నమ్మ, సుబ్బారాయుడు దంపతులకు జన్మించారు. పుస్తకాలు చదివి ప్రభావితులై సామాజిక దురాచారాల నిర్మూలన దిశగా కృషి చేశారు. దేశంలో మొదటి వితంతు వివాహం జరిపించిన వ్యక్తి వీరేశలింగం కావడం విశేషం. మగపిల్లలతో ఆడపిల్లలు కలిసి చదువుకునే సహ విద్యా విధానాన్ని ఆయనే ప్రవేశపెట్టారు. స్త్రీ విద్య కోసం ఉద్యమించిన వీరేశలింగం పంతులుగారు బాలికల కోసం పాఠశాలను స్థాపించారు. బ్రిటిష్ హయాంలో జరుగుతున్న బాల్య వివాహాలకు నిరసనగా ఆయన...
ArticlesNews

బ్రాహ్మీముహూర్తం అంటే ఏమిటి?

ల్లవారుజామున 3 గంటల 20 నిమిషాల నుంచి 5 గంటల 40 నిమిషాల మధ్యకాలాన్ని బ్రాహ్మీముహూర్తం అంటారు. మనిషికి జ్ఞానాన్ని అందించే అద్భుతకాలం బ్రాహ్మీముహూర్తం. సాధారణంగా ప్రతిగంటకు గ్రహహోర మారుతుంది. అంటే క్షితిజ రేఖ దగ్గర ఆ గ్రహం కనిపిస్తుందని అర్థం....
ArticlesNews

మంత్రం.. యంత్రం.. తంత్రం

మంత్రం దేవతా శబ్దరూపం. దైవానుగ్రహం పొందటానికీ, ఆధ్యాత్మిక ఉన్నతికీ మంత్రాలను జపించటం వేదకాలం నుంచి వస్తున్న సంప్రదాయం. మంత్రాల్లో కొన్ని ఉపకారం చేసేందుకు ఉద్దేశించినవి. కొన్ని విధ్వంససాధనాలుగా, ఆయుధాలుగా ఉపయోగపడేవి. అక్షరాల సంఖ్యను బట్టి మంత్రాలకు పేర్లున్నాయి. 6 అక్షరాలుంటే బాల,...
1 208 209 210 211 212 334
Page 210 of 334