అ‘ద్వితీయం’ కూర్మావతారం
( మే 23 - కూర్మ జయంతి ) శ్రీమహావిష్ణువు ధరించిన ప్రసిద్ధ అవతారాలలోని అ'ద్వితీయం' కూర్మావతారం. దేవదానవులు క్షీరసాగరంలో అమృత మథనానికి యత్నించినప్పుడు కవ్వమైన మంధర గిరి సాగరజలాల పాలుకాకుండా కాపాడేందుకు హరి కూర్మరూపుడిగా అవతరించాడు. దానవుల చేతిలో పరాజితులైన...









