బలవంతపు మతమార్పిడి ముఠా అరెస్ట్
రాజస్థాన్లోని భరత్పూర్లో పోలీసులు నిన్న శుక్రవారం నాడు 28మందిని అరెస్ట్ చేసారు. కారణం, వారు బలవంతపు మతమార్పిడులు చేస్తుండడమే. భరత్పూర్లోని ఒక ఇంటికి చర్చ్ ఫౌండేషన్ అని పేరు పెట్టారు. ఆ ఇంట్లోని వారు మత ప్రచార కూటమి నిర్వహిస్తున్నారు. అక్కడ...













