Articles

ArticlesNews

ఆవు – పర్యావరణం

దేశీయ ఆవు మూత్రం, పేడ మురికి ఏమాత్రం కావు. అవి మురికిని శుద్ధిచేసే శక్తి కలిగినవి. అవి పర్యావరణాన్ని కలుషితం చేయవు. కాలుష్యాన్ని నివారిస్తాయి. చెత్త, వ్యర్ధ పదార్ధాలు, ఆకులు మొదలైన కుప్పలపై పేడ, గోముత్రాలను జల్లితే ఈగలు, దోమలు రాకుండా...
ArticlesNews

గీత మార్గగామి

కష్టనష్టాలు, దుఃఖం మానవసహజం. అలాంటి సందర్భాల్లో హితులైనవాళ్లు ఆత్మీయవచనాలు పలికితే స్థైర్యంగా ఉంటుంది. మానసిక శాంతి లభిస్తుంది. కానీ ఎవరి సమస్యలు వారికుంటాయి కనుక వేరొకరికి ఆలంబన అందించే అవకాశం అన్నిసార్లూ ఉండదు. అందుకే తోటి మనుషుల కంటే లోకరక్షకుడైన భగవంతుడి...
ArticlesNews

సనాతన ధర్మ పరిరక్షకులు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి

(మే 26 - పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జయంతి ) పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఈ పేరు వినగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది ఆయన రాసిన కాలజ్ఞానం. భవిష్యత్తుల్లో జరగబోయే అనేక విషయాలను ముందుగానే దర్శించి తాళపత్ర గ్రంథాలలో రచించి...
ArticlesNews

గోసంరక్షణకు మనం ఏం చేయవచ్చు?

భూమాతే గోమాత రూపంలో సంచరిస్తుందని పురాణ వచనం. గోమూత్రం, గోమయం పడగానే భూమి పులకరిస్తుందని చెబుతారు. ఆర్థిక అభివృద్ధికి, పాడిపంటల వికాసానికి, ఆరోగ్యవంతమైన, రోగరహిత సమాజ నిర్మాణానికి మన దేశీ గోవుల పాత్ర తక్షణ అనుసరణీయం. అటువంటి గోసంరక్షణకు మనం ఏం...
ArticlesNews

మహాభారత యుద్ధకాలం

భారతదేశ చరిత్రలో మహాభారత యుద్ధం ఒక ప్రముఖ సంఘటన. కృష్ణద్వైపాయన నామధేయుడైన వేదవ్యాసుడు నేటి బిహార్ లోని రాజగృహం అనే చోట ఒక గుహలో సమాధిస్తుడై మహాభారతాన్ని రచించాడు. సర్వకాల, సర్వధర్మ సర్వదేశ జ్ఞానకోశం మహాభారతం. ఇది పంచమ వేదంగా అభివర్ణితమైన...
ArticlesNews

నాటి రామాయణం నేటి గ్రామాయణం

లంకా విజయానంతరం రామచంద్రుడు అయోధ్యానగరాన్ని రాజధానిగా జేసికొని కోసలరాజ్యాన్ని నవ్యంగా భవ్యంగా పాలించాడు. ఆ మహారాజు ధ్యేయం ప్రజల కష్టాలను పారద్రోలడం. రామరాజ్యములో ప్రజలందరూ ఆనంద హృదయార విందులే. అందరూ ధర్మాత్ములే రామునే దేవునిగా భావిస్తుండేవారే. నేటి గ్రామాయణములో వలె విద్వేషాలు...
ArticlesNews

శిథిలావస్థకు చేరిన పురాతన దేవాలయాలు

బాపట్ల జిల్లా బల్లికురవ మండలంలోని కొణిదెన గ్రామంలో ఉన్న క్రీస్తు శకం 11వ శతాబ్దపు నాటి పురాతన దేవాలయాలు ఇప్పుడు శిథిలావస్థకు చేరాయి. కొంత కాలానికి పూర్తిస్థాయిలో కనుమరుగయ్యే ప్రమాదం ఉంది.ప్రసిద్ధ దేవాలయాల గురించి ఎన్ని మార్లు ప్రజలు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టీపట్టనట్లు ఉన్నారని వారు అరోపిస్తున్నారు. బల్లికురవ మండలం అంటే గుర్తుకు వచ్చేది చోళరాజులు పరిపాలించిన కొణిదెన గ్రామం. ఇక్కడ అప్పట్లో రాజులు 101 బావి, కోటి ఒక్క శిలను ప్రతిష్టించారు. అప్పట్లోనే గ్రామంలో రోజులు వేణుగోపాలస్వామి, చెన్నకేశవస్వామి దేవాలయాలను ప్రతిష్ఠించారు. వందల సంవత్సరాల కిందట ఏర్పాటు చేసిన రెండు దేవాలయాలు ఇప్పుడు శిథిలావస్థకు చేరాయి. అలానే ఈ గ్రామంలో ఎన్నో శాసనాలు కూడా ఉన్నాయి. పలుమార్లు పురావస్తు శాఖ అధికారులు కూడా ఈ గ్రామాన్ని సందర్శించి ప్రసిద్ధ దేవాలయాలను అభివృద్ధి చేస్తామని...
ArticlesNews

భారతీయనారి హిందూ కుటుంబానికి ఆధారం

మైత్రేయి. క్రీ.పూ 8వ శతాబ్దానికి చెందిన స్త్రీ ఆ రోజు మన దేశంలో స్త్రీలకున్న విద్యావకాశాలను చక్కటి ఉదాహరణ. ఆమె భారతీయ మహిళా మేధావులలో అగ్రగణ్యురాలు. జనకుడేలిన మిథిల ఆస్థానంలో మైత్రేయి తండ్రి మైత్రి పనిచేస్తుండేవాడు. జనకుడికి అద్వైతం గురించి చెప్పిన...
ArticlesNews

సామాజికపద పితామహుడు అన్నమయ్య

(తాళ్ళపాక అన్నమాచార్యుల 616వ జయంతి ఉత్సవాల సందర్భంగా…) అన్నమయ్య… ఈ పేరు వినగానే మనకు గొప్ప వాగ్గేయకారుడని, మహాభక్తుడని, సంకీర్తనాచార్యుడని ఆంధ్రపదకవితా పితామహుడుని మాత్రమే గుర్తుకు వస్తుంది తప్ప ఆయనలోని సామాజికతను తలచుకునేవారు చాలా తక్కువ. ఆయన పదాలను విశ్లేషించి చూస్తే...
ArticlesNews

తొలి వార్తాహరుడు, ఆదర్శ పాత్రికేయుడు నారదుడు

( మే 24 - నారద జయంతి ) నారదుడు దేవర్షి, సంగీతజ్ఞుడు, నిరంతర లోక సంచారి. ఆయన ఒక ”ఆదర్శ పాత్రికేయుడు”. మంచిచెడుల మధ్య జరిగే యుద్ధంలో ఆయనది ఎప్పుడూ ధర్మ పక్షమే. కృత, త్రేతా, ద్వాపర యుగాలన్నిటిలోనూ ఆయన...
1 209 210 211 212 213 334
Page 211 of 334