( జూలై 12 - మలయాళ స్వామి వర్ధంతి ) ఒకప్పుడు కులం పేరుతో సామాజిక అసమానతలు బలంగా ఉన్న కేరళ ముఖచిత్రాన్ని మార్చివేసిన ఘనత సద్గురు నారాయణ గురు, చట్టాంబి స్వామి వంటి ధార్మిక మహాపురుషులకు దక్కింది. అదే మార్గంలో...
ఘంటానాదంతో దేవతలు మేల్కొంటారని ధర్మగ్రంథాలు స్పష్టం చేశాయి. ఆలయంలో గంట మోగించినప్పుడు ఏర్పడే శబ్దం పరమాత్ముడి ప్రతిరూపమైన ఓంకారం. ఆ పవిత్రనాదం అక్కడి వ్యక్తులను, చుట్టూ ఉన్న పరిసరాలను పవిత్రం చేస్తుంది. భగవంతుణ్ణి దర్శించేందుకు వచ్చిన భక్తుల బాహ్య, అంతరంగాలు రెండూ...
కీర్తి చక్ర పురస్కార విజేత భార్య గురించి అహ్మద్ అనే వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో అసభ్య వ్యాఖ్యలు చేయడం దుమారం రేపింది. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ సామాన్య పౌరులు సైతం గళమెత్తుతున్నారు. ఆ నేపథ్యంలో ఆ వ్యక్తిని అరెస్టు చేయాలంటూ...
మహిళా సాధికారత గురించి నేడు మనం తరచూ మాట్లాడుతుంటాం. రామాయణంలో తార వృత్తాంతం ఆమె రాజనీతికి, బుద్ధి కుశలతకు నిదర్శనం. సుషేణుడి కుమార్తెతో కిష్కింధకు రాజైన వాలి వివాహం జరిగింది. వాలి మహా బలశాలి. ఒకసారి మాయావి అనే రాక్షసుడిపైకి వాలి...
మన రాష్ట్రంలోని నరసాపురం మహిళలకి ప్రపంచ వ్యాప్తంగా ఘనమైన గౌరవం దక్కింది. సహజంగా ఫ్యాషన్ అంటే గుర్తుకొచ్చేది పారిస్ దేశం. ఫ్యాషన్ అనే దానికి కేంద్ర బిందువు పారిస్సే. ఈసారి ఒలంపిక్స్ కూడా ఇక్కడే జరుగుతున్నాయి. అయితే.. క్రీడాకారులు ఉపయోగించే లేసులు,...
హిందూ దేవాలయాలు, తీర్థయాత్రల ప్రాంతాలలో ముస్లింలు ప్రసాదాలు, ఆహార పదార్థాలు, పూజా సామగ్రి విక్రయించకుండా దుకాణాలను మూసివేయాలని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేసింది. విహెచ్పి కేంద్ర ప్రధాన కార్యదర్శి బజరంగ్ బాగ్రా మాట్లాడుతూ భారత్ మాతాకీ జై లేదా వందేమాతరం...
విడాకులు పొందిన ముస్లిం మహిళ తన భర్త నుంచి భరణం పొందవచ్చునని సుప్రీంకోర్టు ఇవాళ తేల్చి చెప్పింది. విడాకులిచ్చిన తన భార్యకు భరణం ఇవ్వాలన్న ఆదేశాలను సవాల్ చేస్తూ ఒక ముస్లిం పురుషుడు దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ బివి నాగరత్న,...
సుదీర్ఘ కాలం పాటు విదేశీయుల పాలనలో మగ్గి, అనేకమంది జాతీయ విప్లవ వీరుల త్యాగాలతో బానిససంకెళ్లు తెంచుకుని, భారతావని స్వేచ్చావాయువులు పీల్చుకుంటున్న రోజులవి. దేశవిభజన గాయాలతో రక్తమోడుతున్న భారత దేశం,సాదించుకున్న స్వాతంత్ర్యాన్ని నిలబెట్టుకుంటుందా? లేక మరోసారి పరాయి పాలనలోకి జారి పోతుందా?...
మనం ఏదైనా పూజాది కార్యక్రమాలలో సంకల్పం చెప్పుకునేప్పుడు కలియుగే, ప్రథమ పాదే అని చెప్పుకుంటాం. అంటే కలియుగం మొదటి నాలుగవ వంతులో అని అర్థం. కలియుగం పైన అధికారం కలిపురుషుడిది. అతడి పెత్తనంలో ఉండే కలియుగ లక్షణాలని కొద్దిగానో, విపులంగానో అన్ని...
భారతదేశం నా మాతృభూమి అంటూ సాగే ప్రతిజ్ఞ మనందరికీ తెలిసిందే… మనం అమ్మను ఎలా చూసుకుంటాం? ఎలా చూసుకోవాలి? నవ మాసాలు మోసి ప్రాణాలకు తెగించి జన్మనిచ్చి, పాలిచ్చి అన్నం పెట్టి మనం పెద్దవాళ్లమై, ఎవరి కాళ్ల మీద వారు నిలబడే...