త్రివర్ణ పతాకం ఆమోదానికి 77 ఏళ్ళు
భారత జాతీయ జెండా, త్రివర్ణ పతాకాన్ని రాజ్యాంగ సభ ఆమోదించి నేటితో 77 సంవత్సరాలు పూర్తయ్యాయి. పింగళి వెంకయ్య రూపొందించిన త్రివర్ణ పతాకాన్ని 1947 జూలై 22వ తేదీన భారత రాజ్యాంగ సభ ఆమోదించింది. భారతజాతి స్వాభిమానానికి, స్వాతంత్య్ర దీప్తికి, సమైక్యతా...












