Articles

ArticlesNews

త్రివర్ణ పతాకం ఆమోదానికి 77 ఏళ్ళు

భారత జాతీయ జెండా, త్రివర్ణ పతాకాన్ని రాజ్యాంగ సభ ఆమోదించి నేటితో 77 సంవత్సరాలు పూర్తయ్యాయి. పింగళి వెంకయ్య రూపొందించిన త్రివర్ణ పతాకాన్ని 1947 జూలై 22వ తేదీన భారత రాజ్యాంగ సభ ఆమోదించింది. భారతజాతి స్వాభిమానానికి, స్వాతంత్య్ర దీప్తికి, సమైక్యతా...
ArticlesNews

స్వదేశంమీద లేని ప్రేమ పాలస్తీనాపై : ఐఐటీ మద్రాస్ పట్టభద్రుడి నిర్వాకం

శుక్రవారం జరిగిన ఐఐటీ మద్రాస్ కాన్వొకేషన్ కార్యక్రమంలో ఒక విద్యార్ధి పాలస్తీనా అనుకూల ప్రసంగం చేయడం వివాదాస్పదమైంది. మెకానికల్ ఇంజనీరింగ్‌ డ్యూయెల్ డిగ్రీలో విద్యా, విద్యేతర విషయాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు బహుమతి గెలుచుకున్న ధనంజయ్ బాలకృష్ణన్ అనే విద్యార్ధి ఆ...
ArticlesNews

తినే ఆహారంలో షియాలు ఉమ్మేస్తారు.. యోగి ప్రభుత్వ నిర్ణయం మంచిదే: సున్నీ మహిళ

కన్వర్‌ యాత్ర సందర్భంగా హోటళ్లు, ధాబాలు, తోపుడుబండ్లపై వాటి యజమానుల పేర్లు, వివరాలు ప్రదర్శించాలని యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉపవాసంతో కావడి యాత్ర చేసే భక్తులు శుద్ధ శాకాహారం, సాత్వికాహారం ఎక్కడ దొరుకుతుందో తెలుసుకోవడానికి వీలుగా ఈ ఆదేశాలిచ్చామని...
ArticlesNews

రొట్టెలపై ఉమ్మివేసే ముస్లిం వ్యాపారిని శబరిమాతతో పోల్చిన సోనూసూద్ పైత్యం

సినీనటుడు సోనూసూద్ వివాదాస్పద ట్వీట్‌తో మరోసారి వార్తల్లోకెక్కాడు. ఒక ముస్లిం వ్యాపారి తన ధాబాలో తయారు చేస్తున్న రొట్టెల మీద ఉమ్మి వేస్తున్న వీడియోను సమర్ధించే ప్రయత్నం చేసాడు. ఆ క్రమంలో ఆ ముస్లిం వ్యాపారిని రామాయణంలోని శబరిమాతతో పోల్చాడు. సోనూసూద్...
ArticlesNews

గురుపూజ అంటే సమర్పణే !

( జూలై 21 - గురుపూర్ణిమ ) భారతీయ జీవన విధానంలో విద్యార్జనకు చాలా పవిత్రత ఉంది. విద్యనేర్పే గురువు తనకున్న జ్ఞానాన్నంతా ధారపోస్తే తప్ప, శిష్యుడికి విద్య లభించేది కాదు. బాల్యావస్థలో ఉన్న శిష్యుడు ఆ జ్ఞానాన్ని అందుకోవడానికి వెచ్చించాల్సినవి...
ArticlesNews

బంగ్లాదేశ్‌ ఘర్షణలు : 105కు పెరిగిన మృతుల సంఖ్య

ప్రభుత్వోద్యోగాల్లో రిజర్వేషన్ల పద్ధతిని సంస్కరించాలంటూ బంగ్లాదేశ్‌లో జరుగుతున్న ఘర్షణల్లో మృతుల సంఖ్య 105కు పెరిగింది. ఆ నేపథ్యంలో ప్రభుత్వం దేశమంతా కర్ఫ్యూ విధించింది. ఘర్షణలను పోలీసులు నియంత్రించలేకపోతుండడంతో మిలటరీ బలగాలను రంగంలోకి దింపింది. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న విద్యార్ధుల ఆందోళనలను...
ArticlesNews

జ్ఞానజ్యోతులకు దివ్యజ్యోతలు

గురు ప్రసక్తి రాగానే వ్యాసుని స్మరణ చేయడం సహజం. ఆయన గురువులకు గురువు. వేదాలను విభజించాడు. అష్టాదశ పురాణాలను, బ్రహ్మసూత్రాలను రాశాడు. ‘పంచమ వేదమై పరగిన’ మహాభారతాన్ని నిర్మించి, దాని ద్వారా ‘గీతా’మృతాన్ని పంచాడు. అలా విశాల హిందూ ధార్మిక వట...
ArticlesNews

ప్రకృతి ఉపాసనే దేవీ ఉపాసన

వేదాంగమైన జ్యోతిషంలో తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు మానవ జీవనంలో సామాజిక, సాంఘిక, ఆర్థిక, వ్యక్తిగత, వైజ్ఞానిక పరమైన ప్రగతికి మార్గనిర్దేశనం చేస్తున్నాయి. ద్రష్టల్కెన మహాఋషులు వాటిలోని ప్రత్యేక అంశములను అధ్యయనం చేసి అందుకు అనుగుణంగా ఉత్సవాలని, వేడుకలని సూచించారు.....
ArticlesNews

సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షిణ

సింహాద్రి అప్పన్నా.. అని ఆర్తితో పిలిస్తే అభయహస్తం అందించే స్వామి శ్రీ వరాహ లక్ష్మీ నృసింహుడు. వరాహ, నారసింహ రూపాలను ఒక్కటిగా చేసుకుని శ్రీ మహా విష్ణువు శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామిగా వెలసిన ఆధ్యాత్మిక క్షేత్రం ఇది. చందన పరిమళాలు,...
ArticlesNews

మొహర్రం ఊరేగింపు : పాలస్తీనా జెండాల ప్రదర్శనలు.. కేసులు నమోదు

మొహర్రం సందర్భంగా దేశంలోని వివిధ ప్రాంతాలలో హిందూ వ్యతిరేక సంఘటనలు నమోదయ్యాయి. బిహార్‌, యూపీ, కాశ్మీర్‌, గుజరాత్‌తో సహా వివిధ రాష్ట్రాలలో ఈ ఘటనలు జరిగాయి. గుజరాత్‌లోని వడోదరలో మొహర్రం సందర్భంగా ఛాందసులు పాలస్తీనా జెండాను ఎగరేశారు. దీనిపై పోలీసులు దర్యాప్తు...
1 195 196 197 198 199 334
Page 197 of 334