పెద్దలు, అనుభవజ్ఞులైనవారి హితవచనాలు మంచి పనులకు ప్రేరణ కలిగిస్తాయి. మనిషిని మంచి మార్గంలో నడిపిస్తాయి. ‘వినదగునెవ్వరు చెప్పిన’ అని బోధిస్తాడు శతకకర్త వేమన. పెద్దరికం అంటే అనుభవం, జ్ఞానం అనే సంపదలతో తులతూగే వ్యక్తిత్వం. సంస్కారం కలవారు పెద్దలు ఎదురుపడగానే నమస్కరిస్తారు....
దేశం కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా పెట్టి, పోరాడిన సైనికుల త్యాగాలకు యావత్ భారతావని ఎప్పటికీ రుణపడి వుంటుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కార్గిల్ 25 వ విజయ దివస్ సందర్భంగా ప్రధాని మోదీ లద్దాఖ్ వెళ్లి, ద్రాస్లోని యుద్ధ...
ఎల్లప్పుడూ ప్రవహిస్తుండేవాటిని జీవనదులంటారు. వీటిలో ప్రధానమైనవి గంగ, యమున, సింధు, బ్రహ్మపుత్ర. ఇవి హిమాలయాల్లో పుట్టి మైదానాలగుండా ప్రవహించి సముద్రంలో కలుస్తాయి. ఎండాకాలంలో మంచు కరగడం వల్ల, వర్షాకాలంలో వర్షపు నీటితోను సంవత్సరమంతా ప్రవహిస్తుంటాయి. అందుకే, జీవనదులంటారు. వర్షాకాలంలో మాత్రమే ప్రవహించేవాటిని...
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిలుకూరు గ్రామం తెలుగు ప్రజలందరికీ సుపరిచితమే. వీసాల బాలాజీగా పేరున్న వెంకటేశ్వరస్వామి గుడి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రజాదరణ కలిగిన ఆలయం. ఆ ఆలయం సమీపంలో ఇటీవల పడగొట్టిన ఒక నిర్మాణాన్ని మసీదు అని...
కర్ణాటక రామనగర జిల్లా మాగడి పట్టణంలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. నాలుగేళ్ళ బాలికను ఎత్తుకుపోయి, అత్యాచారం చేసి, చంపేశాడొక నీచుడు. గత శనివారం (జులై 20) బాలిక మాయమయ్యాక, సోమవారం (జులై 22) ఆమె మృతదేహం తిప్పగొండనహళ్ళి దగ్గర దొరికింది....
( జూలై 26 - కార్గిల్ విజయ్ దివస్ ) భారత్ మీద వెయ్యేళ్ల జిహాద్ను ప్రకటించిన దేశం పాకిస్తాన్. భారత్తో 1947, 1965, 1971 యుద్ధాలలో చిత్తుగా ఓడినా 1999లో కార్గిల్ ఘర్షణకు దిగి మరోసారి భంగపడింది. కార్గిల్ యుద్ధం...
ఏనాడూ ఆంక్షలు తొలగించమని కోరని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సుమారు 60 ఏళ్ళ క్రితం ప్రభుత్వ ఉద్యోగులు ఎవ్వరూ ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలలో పాల్గొనరాదని అంటూ కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ జారీచేసిన ఉత్తరువును తాజాగా కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవడంతో రాజకీయ...
మనిషి కొత్త విషయాలు తెలుసుకునేందుకు, నేర్చుకొనేందుకే పుడతాడంటారు. గడచే ప్రతి క్షణం జ్ఞానాన్ని బోధిస్తూనే ఉంటుంది. పుడమి తల్లి, కన్న తల్లికన్నా గొప్పదని శాస్త్రాలు చెబుతాయి. అరిషడ్వర్గాలు ప్రమాదకరమైనవని, సద్గుణాలు ఆనందాన్నిస్తాయని సాధనతో తెలుసుకుంటాం. అందరూ అన్నింటా మేటి అనిపించుకోవడం సాధ్యం...
యుద్ధ వాతావరణంలోనూ మత మార్పిళ్లు ఆగలేదు. యుద్ధ మేఘాలు అలుముకున్నా... మత ఛాందసులు మాత్రం మానవత్వం ప్రదర్శించకుండా... తమ మత విస్తరణే కాంక్షించారు. ఇజ్రాయిల్`హమాస్ యుద్ధ ప్రభావం కేవలం గల్ఫ్ దేశాలకే పరిమితం కాలేదు. అమెరికా, యూరప్ లాంటి దేశాలకూ విస్తరించింది....
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏడోసారి పార్లమెంట్లో తన బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ సందర్బంగా బిహార్లోని నలంద వర్శిటీతో పాటు నలంద `రాజ్గిరి కారిడార్ను అభివృద్ధి చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. నలంద యూనివర్శిటీని అద్భుతమైన...