( డిసెంబర్ 15 - పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం ) తెలుగువారికి ప్రత్యక రాష్ట్రం కోరి.. దానికోసం చివరి వరకు పోరాడి ఆహుతి అయిన అమరజీవి పొట్టి శ్రీరాములు. ఆయన 1901 మార్చి 16న కటిక పేదరికం అనుభవిస్తున్న పొట్టి...
( డిసెంబరు 14 - దత్త జయంతి ) మార్గశిర పౌర్ణమి దత్త జయంతి. దత్తాత్రేయుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల అంశలతో అవతారమెత్తిన దివ్యమూర్తి. ఆ స్వామి మేడి చెట్టు (ఔదుంబర్) నీడలో కొలువై ఉంటాడు. మూడు శిరస్సులు, ఆరు చేతులు...
మహాకుంభ మేళా అంటే ప్రపంచం మొత్తం చర్చించుకునేది అని, ఒకే ఐక్యతా రాగం వినిపించే వేదిక అని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. మహాకుంభ మేళా విజయవంతం కావాలని ఆకాంక్షించారు. భారత్ అంటే పవిత్ర నదులు, తీర్థస్థలాలున్న ప్రాంతమన్నారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో...
2025లో ప్రయాగ్రాజ్లో మహా కుంభ మేళా నిర్వహించనున్నారు. ఈ మహా కుంభ మేళా జనవరి 13 ప్రారంభమై ఫిబ్రవరి 26న ముగుస్తుంది. ఈ సమయంలో అన్ని అఖారాలలోని ఋషులు, సాధువులు మహా కుంభ మేళాలో పాల్గొని.. ఈ జాతరకు మరింత అందాన్ని...
ఉత్తరప్రదేశ్లోని బారాబంకి జిల్లా సత్రిక్ స్టేషన్ పోలీసులు మూడురోజుల క్రితం ఏడుగురు వ్యక్తులను అరెస్ట్ చేసారు. ఉమర్, అతని గ్యాంగ్ సభ్యులు ఆవులను స్మగ్లింగ్ చేసి వధిస్తున్న నేరానికి అరెస్ట్ అయ్యారు. అయితే ఆవుల స్మగ్లింగ్ కోసం వారు అనుసరించిన విధానం...
గగనతల రక్షణలో భారత్ అమ్ములపొదిలో సరికొత్త కవచం చేరనుంది. రష్యాకు చెందిన అల్మాజ్-యాంటీ సంస్థ అభివృద్ధి చేసిన ‘వోరోనెజ్ రాడార్’ వ్యవస్థ అందుబాటులోకి వస్తే.. శత్రువులు ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణులను 8 వేల కిలోమీటర్ల దూరం నుంచే గుర్తించే సామర్థ్యం మన...
హిందువులు ఎంతో పవిత్రమైనదిగా భావించే కుంభమేళా 2025, జనవరి 13 నుంచి యూపీలోని ప్రయాగ్రాజ్లో ప్రారంభం కానుంది. కుంభమేళా సమయంలో నాగా సాధువులు తప్పనిసరిగా కనిపిస్తారు. ఇంతకీ నాగా సాధువుల ప్రత్యేకత ఏమిటి? వారి జీవనశైలి ఎలా ఉంటుంది? కుంభమేళాకు ఎందుకు...
పాలిచ్చే పాడి పశువులకు కొందరు కర్కశకులు పాడె కడుతున్నారు. బహిరంగంగానే పశువులను తరలించి వధించి మాంసం విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. గోవులను మాత్రం రాత్రి సమయాల్లో ఎవరికంటా కనబడకుండా తీసుకు వచ్చి వధిస్తున్నారు. ఇదంతా పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం...
బంగ్లాదేశ్లో హిందువులు, ఇతర మైనారిటీలపై జరుగుతున్న దాడులను కేవలం చర్చలు, సంప్రదింపులతోనే పరిష్కారం కాకపోవచ్చని, మరిన్ని నిర్దిష్టమైన చర్యలు అవసరమని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ఆఖిలభారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ నరేంద్ర మోదీ ప్రభుత్వానికి హితవు చెప్పారు. బాంగ్లాదేశ్...
దేశం మొత్తం ఒకేసారి ఎన్నికల నిర్వహణకు సంబంధించిన.. ‘జమిలి బిల్లు’కు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. దీంతో.. సమగ్ర బిల్లు పార్లమెంట్ ముందుకు చర్చకు రానుంది. దేశంలో వేరువేరుగా ఎన్నికల నిర్వహణ.. దేశ ప్రగతికి ఆటంకంగా పరిణమిస్తోందంటూ కేంద్రంలోని బీజేపీ...