ఆంధ్ర, తమిళనాడుల్లో అయ్యప్ప భక్తులపై ముస్లిముల దాడులు దేనికి నిదర్శనం?
తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన సంఘటనలు మత సామరస్యానికి, తమ మత ధర్మాలను అనుసరించడంలో హిందువుల హక్కులకు భంగం కలుగుతున్న తీరుకు నిదర్శనంగా నిలిచాయి. అయ్యప్ప భక్తులను, అందునా ముఖ్యంగా దళితులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసారన్న వార్తలు వెలుగు...












