మణిరత్నం ఝాన్సీకి రాణి లక్ష్మీబాయి
( జూన్ 18 - ఝాన్సీరాణి లక్ష్మీబాయి బలిదాన దివస్) బ్రిటీష్ తూర్పు ఇండియా వర్తక సంఘం మన దేశాన్ని సుమారు 100 సంవత్సరాలు పరిపాలించింది. వారిని ఎంతోమంది సంస్థానాధీశులు, రాజులు, రాణులు ఎదిరించారు. తిరుగుబాట్లు చేశారు. యుద్ధాలు చేశారు. రాణులలో...













