( ఆగష్టు 20 - నారాయణగురు జయంతి ) సామాజిక మార్పునకు ఒక చక్కటి దిశను అందించిన గొప్ప సాధు పుంగవుడు శ్రీ నారాయణ గురు. దీన, దుఃఖిత, పీడిత జన సేవకుడు. ఒక్కటే సమాజం, ఒకే ధర్మం, ఒకే దేవుడు,...
పెహల్గావ్ నెత్తుటికాండకు పాల్పడి భారత్ చేతిలో చావు తప్పి కన్ను లొట్ట పోయినా పాకిస్తాన్కు బుద్ధి రాలేదు. భారత్ పట్ల అపరాధాల మీద అపరాధాలు చేస్తూనే ఉంది. వియన్నా సదస్సు నిబంధనలను ఉల్లంఘించి ఆ దేశంలో ఉన్న భారత దౌత్యవేత్తలకు వంట...
ఈ ఏడాది స్వాతంత్ర్య వేడుకలు జరిగిన మరుసటి రోజే జగద్గురువు శ్రీకృష్ణుని 'కృష్ణాష్టమి' వేడుకలు రావడం దేశ ప్రజల సంబరాన్ని రెట్టింపు చేసింది. మహాభారతం, భగవద్గీత, భాగవత పురాణాల్లో శ్రీకృష్ణుని జీవితం, ఆయన అనుసరించిన దౌత్యనీతి, చేసిన బోధలు (భగవద్గీత) నేటికీ...
భారత ప్రశస్తి భారతీయ ఇతిహాసాలకు ప్రజల ఆధ్యాత్మిక, సాంఘిక జీవనంలో మార్గదర్శక పాత్ర ఉంది. అందులో భారతం అజ్ఞాన తమస్సును పోగొట్టి జ్ఞానం అనే దివ్యమైన వెలుగు చూపుతుందని భావిస్తారు. చతుర్విధ పురుషార్థాలను సాధించడానికి మానవునకు ముంజేతి సాధనం ఇది. ఈ...
ఉత్తరప్రదేశ్లోని అత్యంత ప్రతిష్టమైన ఆలయాలలో ఒకటైన శ్రీ బంకే బిహారీ ఆలయ న్యాస్ బిల్లును ఆ రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మధురలోని బృందావన్లోని ప్రసిద్ధ శ్రీ బంకే బిహారీ జీ ఆలయం కార్యకలాపాలు, ఆస్తులు , కానుకలను పర్యవేక్షించే బాధ్యత కలిగిన...
జాతీయోద్యమంలో రచయితలు దేశభక్తి తత్పరతతో, స్వాతంత్య్ర సాధనా లక్ష్యంతో అన్ని పక్రియల్లో విరివిగా రచనలు చేశారు. ప్రత్యేకించి నాటక పక్రియ ద్వారా ప్రజల్లో చైతన్యాన్ని రేకెత్తించటం సులువని గ్రహించారు.అలా వచ్చిన పౌరాణిక, చారిత్రక, రాజకీయ నాటకాలున్నాయి. వాటిని పరిశీలిద్దాం. తెలుగు ప్రజలకు...
కుటుంబ ప్రభోదన్ ముత్యాల్లాంటివి పసిమనసులు. కల్మషం లేని ఆ హృదయాల్లో విలువల బీజాలు పడితే, అవే మహావృక్షాలై ఎదుగుతాయి. రూ.లక్షల్లో ఫీజు కట్టామా, కావాల్సినవన్నీ కాళ్ల ముందుకు తెచ్చామా అన్నది కాదు.. వారిని ఉత్తమంగా తీర్చిదిద్దేందుకు మనం చేయాల్సింది విలువైన సమయం...
శ్రీమద్భగవద్గీత పరమ పవిత్ర గ్రంథం. అదో విశిష్ట వేదాంత బోధగా వినుతికెక్కింది. అసంఖ్యాక భాష్యాలకు నిలయమై నిలిచింది. భగవద్గీతను భక్తిశ్రద్ధలతో చదివినవారు, విన్నవారు తమ కర్తవ్యాన్ని తెలుసుకుంటారు. పరోపకార భావంతో ముందుకెళ్తారు. ప్రతి ఒక్కరూ యుక్తాయుక్త విచక్షణతో ప్రవర్తిస్తూ జీవితాన్ని సార్థకం...
అన్ని దానాల్లోకి అన్నదానం మేలు అన్న ఆర్యోక్తిని సింహాచలంలోని వరాహలక్ష్మీనృసింహస్వామి దేవస్థానం ఉద్యోగులు 36 ఏళ్ల కిందట నిజం చేశారు. రూ.50 వేలను విరాళంగా సమర్పించి పెద్దమనసుతో నిత్యాన్న ప్రసాద పథకానికి అంకురార్పణ చేశారు. ఈ క్రమంలో 1989 ఆగస్టు 24న...
బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బిఎల్ఏ), దాని ప్రధాన సంస్థ అయిన ది మజీద్ బ్రిగేడ్ (టిఎంబి) లను విదేశీ ఉగ్రవాద సంస్థలుగా అమెరికా ప్రకటించిన తర్వాత, బలూచీ ప్రముఖ మానవ హక్కుల కార్యకర్త ఈ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు. బలూచ్ ప్రజలు...