మహాకుంభ్లో తొక్కిసలాట తర్వాత వేగంగా వ్యవహరించాం
జనవరి 29న ప్రయాగ్రాజ్లోని మహాకుంభ్లో జరిగిన తొక్కిసలాట తర్వాత పరిస్థితిని నియంత్రించడానికి తమ ప్రభుత్వం వేగంగా వ్యవహరించిందని, బాధితులకు సకాలంలో వైద్య సహాయం అందించిందని, విస్తృత భయాందోళనలను నివారించిందని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. లక్నోలో జరిగిన ఇండియన్...














