Articles

ArticlesNews

మహాకుంభ్‌లో తొక్కిసలాట తర్వాత వేగంగా వ్యవహరించాం

జనవరి 29న ప్రయాగ్‌రాజ్‌లోని మహాకుంభ్‌లో జరిగిన తొక్కిసలాట తర్వాత పరిస్థితిని నియంత్రించడానికి తమ ప్రభుత్వం వేగంగా వ్యవహరించిందని, బాధితులకు సకాలంలో వైద్య సహాయం అందించిందని, విస్తృత భయాందోళనలను నివారించిందని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. లక్నోలో జరిగిన ఇండియన్...
ArticlesNews

ఈ పేపర్‌ని ఇంకేమనాలి?..

"టైమ్స్ ఆఫ్ ఇండియా" పేపర్.. మరోసారి తన అసలు నైజాన్ని ప్రదర్శించింది. వాస్తవాలకు విరుద్ధంగా, పక్కదారి పట్టించే కథనాలను ప్రచురించడంలో దిట్టైన ఈ మీడియా సంస్థ.. గతంలోనే ఉజ్జయినిలో జరిగిన ఓ ఘటనను.. హిందువుల విశ్వాసాలపై రుద్ది "టాయ్‌లెట్ పేపర్ ఆఫ్...
ArticlesNews

గీత దాటరాదు

ధర్మాన్ని వ్యాప్తి చేయడంలో, దానికి దన్నుగా నిలవడంలో సాంకేతికత ప్రధానపాత్ర పోషిస్తే మన సమాజానికి అది శ్రేయం. అలాకాకుండా సాంకేతికతను దుర్వినియోగం చేస్తే అది సంఘాన్ని భ్రష్టుపట్టిస్తుంది. ఒకప్పుడు ముందస్తు ప్రణాళికతో డబ్బు కూడబెట్టుకుని దూరాభారాలు లెక్కించకుండా దైవ దర్శనానికి వెళ్లేవారు....
ArticlesNews

హైదరాబాద్‌లో బంగ్లాదేశీ చొరబాటుదారుల అరెస్ట్, ఎంఐఎం మౌనం దేనికి?

అక్రమ చొరబాటుదారులు పాల్పడుతున్న చట్టవిరుద్ధ కార్యకలాపాలను అరికట్టే క్రమంలో హైదరాబాద్ పోలీసులు నగరంలోని వేశ్యాగృహాలపై దాడులు చేసారు. ఆ క్రమంలో 18మందిని అరెస్ట్ చేసారు. వారిలో భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించి, వ్యవస్థీకృతంగా వ్యభిచార దందా నిర్వహిస్తున్న బంగ్లాదేశీ చొరబాటుదారులు కూడా ఉన్నారు....
ArticlesNews

కైలాసానికి ఆ పేరెలా వచ్చింది?

హిమాలయాల్లో ఉండే కైలాస పర్వతం పార్వతీ పరమేశ్వరుల నిలయమన్నది పురాణ వచనం. కైలాసానికి ఆ పేరెలా వచ్చిందో వరాహ తదితర పురాణాలు చక్కగా వివరించాయి. జలంలోనూ, భూమిపైనా స్థితమైన దాన్ని ‘కేలాస’ అంటారు. కేలాస పదానికి స్ఫటిక అనే అర్థం కూడా...
ArticlesNews

బ్రెయిలీలో భగవద్గీత

అతని కళ్లకు లోకమంతా గాఢాంధకారం. అంతమాత్రాన ఆ ఉపాధ్యాయుడు నిరాశ చెందలేదు. భగవద్గీత– హిందువుల ఆరాధ్య గ్రంథం. కళ్లులేని వాళ్లు దాన్నెలా చదవాలి, ఎవరైనా చదువుతుంటే వినడం తప్ప! అందుకే భగవద్గీతను తన తోటి అంధులకు అందించాలని నిశ్చయించుకున్నారు. భగవద్గీతను బ్రెయిలీ...
ArticlesNews

రాణి పద్మిని కోరుకున్నది బలవన్మరణం కాదు, అమరత్వం

ముస్లిం దురాక్రమణకారుడైన అల్లాఉద్దీన్‌ ‌ఖిల్జీ చిత్తోడ్‌ను ఆక్రమించుకున్నప్పుడు భయంతో రాణి పద్మిని మంటల్లో దూకి ఆత్మహత్య (జోహర్‌) ‌చేసుకుందని చాలామంది ప్రచారం చేశారు. కానీ చరిత్రలో నిజాలు మరోలా ఉన్నాయి. అవేమిటో చూద్దాం. మేవార్‌ ‌రాజైన మహారావల్‌ ‌రతన్‌ ‌సింగ్‌ ‌భార్య...
ArticlesNews

సిద్ధవటం.. అప్పట్లో ప్రఖ్యాత శైవక్షేత్రం

వైఎస్సార్‌ జిల్లా సిద్ధవటం అటవీ రేంజిలోని లంకమల అభయారణ్యం ఒకప్పుడు దేశంలోనే అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రాలతో వర్ధిల్లిందని భారత పురావస్తు శాఖ గుర్తించింది. బెంగళూరు, చెన్నై పురావస్తు కేంద్రాల నుంచి వచ్చిన పురావస్తు శాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ కె.మునిరత్నంరెడ్డి, వివిధ విభాగాల్లో...
ArticlesNews

ఆధునిక కాలానికి వరిష్ఠ అవతారం- శ్రీరామకృష్ణ పరమహంస

'ధర్మగ్లాని సంభవించినప్పుడల్లా నేను అవతరిస్తూ ధర్మాన్ని పునరుద్ధరిస్తూనే ఉంటాను’ అని భగవద్గీతలో శ్రీకృష్ణపరమాత్మ బోధించి ఉన్నారు. ఆ మాటను నిలుపుకోవటానికి ద్వాపరయుగ కాలం నుంచి ఈ వేదభూమిలో, అన్నిసార్లు పూర్ణావతారంగా కాకపోరునా, కాలానుగుణంగా ఋషుల రూపంలో, ధర్మాచార్యుల రూపంలో భగవానుడు భువిపై...
ArticlesNews

గుప్తనిధుల కోసం పురాతన కట్టడాలలో యథేచ్ఛగా తవ్వకాలు

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో చారిత్రాత్మకమైన కట్టడాలు, విలువైన సంపద, ఔషధ మొక్కలకు నిలయమైన ఉదయగిరి దుర్గం విధ్వంసం అయిపోతోంది. ప్రకృతి ప్రేమికులను అలరించే దుర్గం వైభవం, రూపురేఖలు కోల్పోతోంది. దుర్గంపై ఉన్న కోటకు ఐదు శతాబ్దాల చరిత్ర ఉంది. పల్లవులు,...
1 107 108 109 110 111 310
Page 109 of 310