Articles

ArticlesNews

సమతా జ్ఞాన కుసుమం శ్రీ సద్గురు మళయాళ స్వామి

( జూలై 12 - మలయాళ స్వామి వర్థంతి ) మనదేశంలో సామాజిక అసమానతలను రూపుమాపేందుకు మహానుభావులు ఎందరో గత కొన్ని దశాబ్దాల కాలంగా కృషి చేస్తూనే ఉన్నారు. అలా సామాజిక పరివర్తనకై మన పుణ్యభూమిలో అవతరించిన అవధూతే సద్గురు మలయాళ...
ArticlesNews

దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్‌!

నేడు ప్రపంచ జనాభా దినోత్సవం. జనసంఖ్యలో హెచ్చుతగ్గులు దేశ స్థితిగతులను ప్రభావితం చేస్తాయి. అందుకే పదేళ్లకోసారి జనగణన ఆధునిక పాలనకు అవసరం. ప్రజల జీవన, ఆయుప్రమాణాల గురించి తెలుసుకుని తదనుగుణంగా సంక్షేమ పథకాల అమలుకు కృషిచేస్తాయి ప్రభుత్వాలు. రామాయణ కాలంలోనూ జీవన...
ArticlesNews

భద్రాద్రి రామయ్య భూముల ఆక్రమణ, ఈఓపై దాడి… ఏమిటా వివాదం?

భద్రాచలం దక్షిణాపథాన అయోధ్యగా పేరు గాంచిన క్షేత్రం. భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకూ ఆరాధనీయం. ఆ రామయ్య కళ్యాణం కమనీయం, నయన మనోహరం. భద్రాచల రాముడిని అర్చించని తెలుగు వాడు ఉండడు. అంతటి స్వామికి సైతం...
ArticlesNews

హోసబలె పిలుపు!

అత్యవసర పరిస్థితి విధించి యాభయ్‌ ఏళ్లు గడిచాయి. స్వతంత్ర భారత చరిత్ర మీద దాని నీడ, జాడ ఇప్పటికీ కనిపిస్తూనే ఉంది. అది గర్వకారణమైన నిర్ణయం కాదు. ఆ చీకటియుగం మీద ఇంకా చర్చించవలసినదే ఎక్కువ. రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఫ్‌ు సర్‌కార్యవాహ...
ArticlesNews

జ్ఞాన‘జ్యోతు’లకు జోతలు

10 జూలై వ్యాస పూర్ణిమ గురువంటే వెలుగు. వెలుగు జ్ఞానానికి ప్రతీక. గురు ఆరాధన దేవతారాధన కంటే గొప్పదని పురాణాలు చెబుతున్నాయి. ‘గురు బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః’ అంటూ గురువును త్రిమూర్త్యాత్మక స్వరూపునిగా ఆరాధించడం భారతీయ సంప్రదాయం. జన్మనిచ్చిన తల్లిని,...
ArticlesNews

గురు పౌర్ణమి : ఎవరు గురువు? ఏది సమర్పణ?

( ఆషాఢ పౌర్ణమి - వ్యాస పూర్ణిమ ) ప్రతి ఆషాఢ పౌర్ణమిరోజున గురుపూజ చేసుకునే ఆచారం అనాదిగా మన సమాజంలో నెలకొని ఉంది. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు: గురుర్దేవో మహేశ్వర: గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురువే నమ: త్రిమూర్తాత్మక స్వరూపం గురువు....
ArticlesNews

వారసత్వంపై చైనాతో దలైలామాకు ఘర్షణ తప్పదా!

* దలైలామా వారసత్వంపై చైనా ప్రకటనను తప్పుబట్టిన ఆమ్నెస్టీ 14వ దలైలామా తన 90వ పుట్టినరోజుకు ముందే 600 ఏళ్ల దలైలామా వ్యవస్థను తన మరణం తర్వాత కూడా కొనసాగిస్తామని స్పష్టం చేయడం ద్వారా, తన వారసుడిగా ఓ ‘కీలుబొమ్మ’ను ప్రతిష్టించాలనే...
ArticlesNews

దేశభక్తిలో విద్యార్థి శక్తి

(నేడు ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవం) - డా॥ తారకేశ్వరరావు ఇప్పిలి, ఏబీవీపీ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షుడు విద్యార్థుల శక్తిని దేశ నిర్మాణానికి వినియోగించాలన్న గొప్ప లక్ష్యంతో ఏర్పడిన 'అఖిల భారతీయ విద్యార్థి పరిషత్' (ఏబీవీపీ) ఈ రోజు (జూలై 9) తన ఆవిర్భావ...
ArticlesNews

జగన్నాథుడికి 9 కుండల్లో ప్రత్యేక పానీయం- ఆ వెంటనే పారబోస్తారు! ఎందుకలా?

ఒడిశాలోని పూరీ జగన్నాథ బహుడా (తిరుగు) రథయాత్ర అత్యంత వైభవంగా కొనసాగింది. కోట్లాది మంది భక్తుల జయజయ ధ్వానాల మధ్య జగన్నాథ, బలభద్ర, సుభద్రలు (ముగ్గురు మూర్తులు) నందిఘోష్, తాళధ్వజ, దర్పదళన్‌ రథాల్లో శ్రీక్షేత్ర వెలుపలకు చేరుకున్నారు. ఆ తర్వాత 'సున్నాభెషొ'లో...
ArticlesNews

భజనల భూమికి తీర్థ యాత్ర….పండరీపూర్ వారీ యాత్ర

విఠల... విఠల...విఠోభా.. పాండురంగా! అంటూ ఎలుగెత్తి స్వామిని కీర్తిస్తూ స్వామినిచూసేందుకు ఓ ఉద్యమంలా కదిలి..వయసుతో సంబంధం లేకుండా కొన్ని వందల కిలోమీటర్లు నడుస్తూ..తొలి ఏకాదశి నాటికి పాండురంగడి ఆలయాన్ని చేరుకుంటారు లక్షలాది మంది భక్తులు. అంగరంగ వైభవంగా సాగే ఈయాత్ర పేరే...
1 100 101 102 103 104 334
Page 102 of 334