ఆహార భయ నిద్రా మైథునాలు అన్ని జీవులకూ సమానమైనా, మనిషిని సకల ప్రాణులనుంచీ వేరు చేసేది బుద్ధి లేదా యుక్తాయుక్త విచక్షణ అనే ప్రజ్ఞ. దీని ప్రధాన లక్షణం మానవత్వ పరిరక్షణ. అదే ధర్మం. దీనికి విరుద్ధమైందే అధర్మం. ధర్మాన్ని సమర్థంగా...
మాతృభూమి భారతదేశాన్ని ద్వేషిస్తున్నామో, రాజకీయ ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీతో విభేదిస్తున్నామో తెలియనంత మౌఢ్యంలో కూరుకుపోయి ఉన్నాయి ప్రతిపక్షాలు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ మొదలు, సమాజ్వాదీ పార్టీ, ఆర్జేడీ, డీఎంకే, ఏఐడీఎంకే, బీఆర్ఎస్ ప్రతి రాజకీయ పక్షం ఇదే జాడ్యంతో బాధపడుతున్నాయి....
తెలుగువారి గర్వకారణమైన చారిత్రక సంగీత వాద్యం బొబ్బిలి వీణకు అరుదైన గౌరవం దక్కింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతిష్టాత్మక “వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ -ODOP” కార్యక్రమం కింద, రాష్ట్రంలో విజయనగరం జిల్లాను ప్రతినిధ్యం వహించే ఉత్పత్తిగా బొబ్బిలి వీణను...
ఇండోనేషియాలోని హైందవ దేవాలయాలకు మహర్దశ పట్టుకుంది. ప్రాచీన హిందూ వారసత్వ పరిరక్షణలో అక్కడ గణనీయమైన పునరుజ్జీవం ప్రారంభమైంది. పవిత్రమైన బాలి ద్వీపం నుంచి జావా ప్రాంతాల వరకు, అంటే ఈ ప్రాంతమంతా హిందూ దేవాలయాలను పునరుద్ధరించాలని, సంరక్షించాలని, కొత్త దేవాలయాలను నిర్మించాలన్న...
పౌరాణిక నాటకాలకు ఆదరణ తగ్గిపోతున్న నేటి డిజిటల్ యుగంలో.. కొందరు రంగస్థల నటులు వాటికి జీవం పోసే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో కోట్లాది హిందువుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ‘రామాయణం’ గాథ పాకిస్థాన్ గడ్డపై ప్రదర్శితమవుతోంది. కరాచీ నగరంలో...
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చేస్తున్న పని వ్యక్తి నిర్మాణం. నిర్మాణమైన వ్యక్తుల ద్వారా సామాజిక పరివర్తన. సంఘ శాఖ, సాప్తాహిక్, సంఘమండలి ద్వారానేకాక అనేక ఇతర కార్యక్రమాల ద్వారా ఈ పరివర్తన సాధించాలనేది సంఘ ఉద్దేశ్యం. అందుకోసం పంచపరివర్తన్ అనే కార్యక్రమాన్ని...
( జూలై 14 - గరిమెళ్ళ సత్యనారాయణ జయంతి ) దేశ విముక్తి పోరాటంలో ముందంజలో ఉన్న సామాజిక ఆలోచనాపరులు మరియు రాజకీయ నాయకుల గురించి మనకు తెలుసు. అయితే తమ కవిత్వం, నాటకాలు, పాటలు ద్వారా తరతరాలను ప్రేరేపించిన ప్రజాకవులు...
సాధ్వీ రితింభర.. పరిచయం అక్కర్లేని సాధ్వీమణి. జాతీయోద్యమాలు, అయోధ్య రామ మందిర ఉద్యమంలోనూ అగ్రగామిగా వున్నారు. ఓ వైపు ఈ కార్యక్రమాలు చేస్తూనే.. మరోవైపు సేవ కూడా చేస్తున్నారు. వీటన్నింటిని గమనంలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. ఆమెకు తాజాగా పద్మభూషణ్ ప్రకటించారు....
కేరళ గవర్నర్ అధికారిక నివాసం రాజ్భవన్లో డాక్టర్జీ, గురూజీల చిత్రపటాలను ఉంచడాన్ని నిరసిస్తూ సీపీఐ, సీపీఎం విద్యార్థి విభాగాలు ఇటీవల రాజ్ భవన్ ముందు నిరసనకు దిగింది. వారు దేశభక్తులు కారని, జాతీయనాయకులు కారని లేనిపోని వివాదాలను సృష్టించే ప్రయత్నం చేస్తోంది...
మొహర్రం సందర్భంగా ముస్లిములు పీర్ల పండుగ చేసుకోవడం సాధారణం. అయితే హిందూ దేవాలయాల్లో పీర్లను ఉంచడం ద్వారా ఉద్దేశపూర్వకంగా హిందువులను రెచ్చగొట్టే చర్యలు జరుగుతున్నాయి. ఈ సంవత్సరం మొహర్రం సందర్భంగా అలాంటి రెండు సంఘటనలు తెలంగాణలో వెలుగు చూసాయి. అంతేకాదు, దేశవ్యాప్తంగా...