స్థపతి స్థాపత్య వేదం
‘దేవాలయం వినాయత్ర ఏకకాలం నవాసయేత్’... దేవాలయం లేని చోట ఒక్క క్షణం కూడా ఉండకూడదని ‘కారణాగమం’ చెబుతోంది. కాబట్టి అలాంటి ఆలయాలను, అందులోని విగ్రహాలను నిర్మించడానికి సాక్షాత్తూ భగవంతుడే మహర్షులకు శిల్పశాస్త్రాన్ని ఉపదేశించాడు. కాగా పరమశివుడు కాశ్యపునికి శిల్పశాస్త్రాన్ని ఉపదేశించాడని ‘కాశ్యప...













