ప్రముఖ ఆంగ్లో ఇండియన్ రచయిత సల్మాన్ రష్దీ మీద జరిగిన హత్యాయత్నం ఆయన మీద జారీ చేసిన ఫత్వా మేరకే జరిగిందని తేలింది. ఆగస్ట్ 12,2022న న్యూయార్లో హాదీ మతార్ అనే 24 ఏళ్ల యువకుడు పలుమార్లు కత్తితో పొడిచాడు. దీనితో రష్దీ ఒక కన్ను పోగొట్టుకోవలసి వచ్చింది. ఆ సమయంలో రద్దీని ఇంటర్వ్యూ చేస్తున్న హెన్రీ రీసే కూడా గాయపడ్డాడు. ఇరాన్ సర్వోన్నత నాయకుడు రుహోల్లా కొమేనీ ఆ ఫత్వా జారీ చేసే నాటికి హాదీ పుట్టలేదన్న మాట. హాదీ కూడా అమెరికా పౌరుడే. అక్కడ న్యూజెర్సీలో ఉండేవాడు. అతడి మీద హెజిబుల్లా ఉగ్రవాద సంస్థ సభ్యునిగా నేరారోపణ చేశారు. హెజిబుల్లా అమెరికా నిషేధించిన ఉగ్రవాద సంస్థ. రద్దీ రచన ‘సాటానిక్ వర్సెస్’ నవల 1988లో వెలువడింది. ఆ నవల ప్రవక్తను విమర్శించిందన్న ఆరోపణతో కొమేనీ రష్దీ మీద దైవదూషణ నేరం మోపి, హత్య చేయాలంటూ 1989లో ముస్లిం వర్గానికి ఫత్వా జారీ చేశాడు. ఆ మేరకే రష్దీ హాదీ కత్తితో దారుణంగా పొడిచాడు. హెజిబుల్లా లెబనాన్ కేంద్రంగా పనిచేసే షియా ముస్లిం రాజకీయ పక్షం. షియాలు అధికంగా ఉండే ఇరాన్ దీనికి నిధులు అందిస్తూ ఉంటుంది. అందుకే హాదీని ఉగ్రవాద సంస్థకు చెందిన నేరగాడిగానే విచారణ జరుపుతున్నారు.
39
You Might Also Like
సంఘకార్యమే ప్రాణం.. వసుధైక కుటుంబమే ధ్యేయం..
సంఘకార్యాన్ని ఆజీవన పర్యంతం మోసి, డాక్టర్ జీ తత్వరూపంగా నిలిచి, భరతమాత ఋణం తీర్చుకోవటమే ధ్యేయంగా జీవితాన్ని సాగించి పరమాత్మలో ఐక్యమైన మల్లాపురం భీష్మాచారి ప్రతి ఒక్కరికీ...
ఆలయ నిర్వహణ సాధువుల పర్యవేక్షణలో వుండాలి: శ్రీశ్రీ రవిశంకర్
16
తిరుపతి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి క్షమించరాని నేరం అని, హిందువుల హిందువులు తీవ్రంగా మనోవేదనకు గురయ్యారని పేర్కొంటూ మార్కెట్లో లభించే నెయ్యి సంగతేంటని ఆధ్మాత్మిక గురువు,...
చంద్రుడిపై రయ్ రయ్మంటూ.. ఒక చోట నుంచి మరో చోటకు ప్రయాణించవచ్చు..
28
చంద్రుడిపై పరిశోధనలు మరింత వేగం పుంజుకోనున్నాయి. ఇప్పటివరకు చంద్రుడిపై ల్యాండ్ అయిన చోటనే పరిశోధనలకు వీలుండేది. ఇప్పుడు ల్యాండ్ అయిన చోట నుంచి వ్యోమగాములు కొంత దూరం...
అవన్నీ మా ఆస్తులే.. వక్ఫ్ మాటలకు ముక్కున వేలేసుకుంటున్న జనాలు
21
ఢిల్లీ వక్ఫ్ బోర్డు పలు ఆస్తులు తమవేనంటూ కొత్త రాగం అందుకుంది. దీంతో ఈ ఘటన వివాదానికి దారితీసింది. డీటీసీ బస్టాండ్, డీడీఏ కార్యాలయం, ఫోర్ లైన్...
సెక్యులరిజం యూరోపియన్ భావన.. భారత్లో అవసరం లేదు: తమిళనాడు గవర్నర్
26
సెక్యులరిజం అన్నది యూరోపియన్ భావన అని తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి తెలిపారు. భారతీయులకు ఇది అవసరం లేదని అన్నారు. లౌకికవాదం పేరుతో భారత ప్రజలకు మోసం...
ఆ ఆలయంలో ప్రసాదాలపై నిషేధం
26
తిరుపతి శ్రీవారి లడ్డూ చుట్టూ ప్రస్తుత వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యూపీలోని మంకామేశ్వర్ ఆలయం కీలక నిర్ణయం తీసుకున్నది. భక్తులు బయటి నుంచి...