ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఆర్టీసీ డిపో నుంచి తూర్పుగోదావరి జిల్లా వాడపల్లి, తమిళ నాడులోని అరుణాచలం పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సు సర్వీసులు నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ వేణు తెలిపారు. ఆగస్టు 2న రాత్రి 10 గంటలకు బయల్దేరే వాడపల్లి ప్రత్యేక బస్సు సర్వీసు వీఎం బంజరు, సత్తు పల్లి, జంగారెడ్డిగూడెం మీదుగా తెల్లవారు జామున 3 గంటలకు వాడపల్లి చేరుతుందని తెలిపారు. ఆన్లైన్లో ఈ బస్సుకు ముం దస్తు రిజర్వేషన్ చేసుకోవచ్చని, ఒక్కొక్కరికీ రానుపోను చార్జీ రూ.350గా నిర్ణయించి నట్లు తెలిపారు. తమిళనాడులోని అరుణాచలం పుణ్యక్షేత్రానికి ఆగస్టు 17 సాయంత్రం 5 గంటలకు బయల్దేరి 18వ తేదీ రాత్రి అరుణాచలం చేరుతుందని తెలి పారు. 19వ తేదీ రాత్రి అరుణాచలంలో బయల్దేరి 20వ తేదీ రాత్రి తిరువూరు చేరుతుందని తెలిపారు. ప్రయాణికులు ముందుగా సీట్లు రిజర్వేషన్ చేసుకోవచ్చని సూచించారు. వివరాలకు 9885661835లో సంప్రదించాలని సూచించారు.
57
You Might Also Like
తిరుమల లడ్డూ వివాదం… అమ్మకాలపై ప్రభావం చూపలేదంటున్న టీటీడీ
కల్తీ ఆరోపణల నేపథ్యంలో తిరుమల లడ్డూ చుట్టూ వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు దీనిపై ఆందోళన వ్యక్తం...
పుణ్య క్షేత్రాల్లోని లడ్డూలకు పరీక్షలు
తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించడంతో.. దేశంలోని పలు ప్రముఖ పుణ్యక్షేత్రాు కొలువు తీరిన పట్టణాల్లో, నగరాల్లో లడ్డూలను కొనుగోలు చేసేందుకు ప్రజలు...
మసీదులు, మదర్సాల మతపెద్దల చర్యలు
మదర్సాలు.. మతపరమైన విద్యాసంస్థలు. మత గ్రంథం ఖురాన్తో పాటు.. సంబంధిత అంశాలను వల్లె వేయిస్తూ.. ఇస్లాంకు విధేయులుగా తీర్చిదిద్దడేమే మదర్సాల పని. అందుకే చిన్నప్పుడే మదర్సాల్లో చేర్పిస్తే.....
11 చోట్ల ఎన్ఐఏ దాడులు
22
భారతదేశంలో ఇస్లామిక్ పాలనకు కుట్ర పన్నుతున్న హిజ్బ్ ఉత్-తహ్రీర్ అనే ఛాందసవాద సంస్థపై NIA చర్యలు తీసుకుంది. ఈ సంస్థ ప్రపంచంలోని అనేక దేశాల్లో నిషేధించబడింది. ఈ...
విజయవాడ దసరా మహోత్సవముల ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ
22
విజయవాడ ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ 3 నుండి 12, 2024 వరకు జరిగే దసరా మహోత్సవాలకు సర్వం సిద్ధం చేస్తున్నట్లు విజయవాడ ఎం.పి కేశినేని శివనాధ్, పశ్చిమ శాసనసభ్యులు...
జాతీయ నిర్థేశకులు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ
https://youtu.be/QkfZ1W2PKrA?si=kyn3xcXY2bcgKp5n...