హిందూ సంప్రదాయంలో అత్యంత ప్రాముఖ్యత ఉన్న తొలి పండుగ తొలి ఏకాదశి. ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో యోగనిద్రకు ఉపక్రమిస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి రోజున శ్రీ మహా విష్ణువు క్షీరసాగరంలో యోగనిద్రకు ఉపక్రమిస్తారని పురాణగాథలు చెబుతున్నాయి. అత్యంత పుణ్య దినం కావడంతో కాకినాడ రూరల్ మండలం చీడిగలో శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక రూపంలో స్వామి దర్శన మిచ్చారు.స్వామివారి మూల విరాట్ ను సుమారు 20 వేల రూపాయి విలువ గల రూపాయి బిళ్ళలతో ప్రత్యేకంగా అలంకరించారు. తొలి ఏకాదశి సందర్భంగా భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచి స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. ఆలయ ప్రాంగణంలో సుదర్శన హోమం నిర్వహించారు. దర్శనార్థం వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ సభ్యులు తగు జాగ్రత్తలు తీసుకున్నారు.
50
You Might Also Like
‘పేర్లు తప్పనిసరి’.. ఉత్తరప్రదేశ్ బాటలో మధ్యప్రదేశ్
17
ఉత్తరప్రదేశ్ బాటలో మధ్యప్రదేశ్ కీలక నిర్ణయం తీసుకుంది. రెస్టారెంట్లు, హోటల్ యజమానులు వారి పేర్లతో పాటు సిబ్బంది పేర్లను ప్రదర్శించాలని ఆదేశాలు జారీ చేసింది. ఉత్తర్వులు జారీ...
శ్రీ వాల్మీకి రామాయణ పరిశోధనా కేంద్రం ప్రారంభం
22
శ్రీరామచంద్రుని పూజించటమంటే, ఆయన ఆదర్శాలను పాటించటమే అని భారతదేశ పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు దిశానిర్దేశం చేశారు. భారతదేశ యువత శ్రీరాముని జీవితమే ఆదర్శంగా ముందుకు సాగి,...
భారత విప్లవ వీరకిశోరం భగత్ సింగ్
(సెప్టెంబర్ 27- భగత్ సింగ్ జయంతి) అమరవీరులలో ప్రముఖులుగా పేరొందిన షహీద్ భగత్సింగ్. కిషన్సింగ్, విద్యావతి దంపతులకు 1907 సెప్టెంబర్ 27వ తేదీన నేటి పాకిస్తాన్లోని ఫైసలాబాద్...
దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో శాంతి హోమం
28
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో సర్వ దోష నివారణ కోసం శాంతి హోమాన్ని నిర్వహించారు.ఆలయంలో సర్వదోష నివారణార్థం, రాష్ట్ర ప్రజలు...
తిరుమలలో వ్యాపారం కాదు… ధార్మికత్వం ముఖ్యం!
-డాక్టర్ దాసరి శ్రీనివాసులు, మాజీ ఐఎఎస్ అధికారి. తిరుపతి కొండ, తిరుపతి గుండు, తిరుపతి లడ్డూ భక్తులపాలిట వరప్రసాదాలు. గోవిందా… గోవిందా… గోవిందా..! నామస్మరణం భక్తి పారవశ్యానికి...
ఆలయాలను ప్రభుత్వం పరిధిలోనుంచి తొలగించి సామాజికం చేయాలి : విహెచ్పి
తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రసాదం అపవిత్రం కావడంపై మనస్తాపానికి గురైన విశ్వహిందూ పరిషత్, దేవాలయాలను ప్రభుత్వపరం కాకుండా సామాజికీకరించాలని కోరింది. విహెచ్పి కేంద్రీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి...