భారతీయ సంస్కృతిలో జీవన విలువలున్నాయని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ అఖిల భారతీయ కార్యకారిణి సభ్యులు డాక్టర్ వారణాసి రామ్మాధవ్ అన్నారు.కాకినాడలోని స్థానిక సూర్యకళా మందిరంలో న్యూ ఢిల్లీకి చెందిన కొచ్చర్లకోట రామరాజు ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రముఖ సంగీత వాగ్గేయ కారుడు కొచ్చర్లకోట రామరాజు 148వ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడుతూ సంగీత వాగ్గేయ కారుడు రామరాజు తన కళను ధన సంపాదన కోసం కాకుండా కీర్తి సంపాదించేందుకు ఉపయోగించడం ఎంతో అభినందనీయమన్నారు. ప్రతి వ్యక్తి ధార్మిక భావంతో ఉన్నప్పుడే కళలు విశ్వవ్యాప్త మవుతాయన్నారు. క్రీ.స్తుశకం 6వ శతాబ్దం వరకు ఎటువంటి కుల వివాదాలు లేవని, విదేశీయుల దండయాత్రలతో కులో న్మాధం ప్రజ్వరిల్లిందని ఈ విషయాన్ని పాశ్చాత్య దేశాలు సైతం అంగీకరిస్తున్నాయన్నారు.సంగీతం మనుకు ప్రశాంతత ఇస్తుం దన్నారు. ఉగ్రరూపంలో ఉండే దేవతలు సైతం సంగీత కళ వాయిద్యాల ద్వారా ప్రశాంత రూపంలో భక్తులను దర్శనం ఇస్తున్నారన్నారు.
297views
You Might Also Like
లష్కరే, జైష్, హిజ్బుల్ కార్యకలాపాలను నేరుగా పర్యవేక్షిస్తున్న ఐఎస్ఐ
21
పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్ర సంస్థల కార్యకలాపాల తీరు మారినట్లు భారత నిఘా వర్గాలు గుర్తించాయి. ఆపరేషన్ సిందూర్ తర్వాత లష్కర్-ఏ-తోయిబా, జైష్-ఏ-మహ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ల కార్యకలాపాలపై...
లష్కరే ఉగ్రవాదులతో వేదిక పంచుకున్న పాక్ మాజీ మంత్రి షేక్ రషీద్
16
పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల శాఖ మాజీ మంత్రి, అవామీ ముస్లిం లీగ్ అధినేత షేక్ రషీద్ అహ్మద్ వివాదంలో చిక్కుకున్నారు. నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా...
ఇకపై నేరుగా తిరుపతికే.. విదేశీ శ్రీవారి భక్తులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు!
26
తిరుమల శ్రీవారి దర్శనార్థం ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే విదేశీ భక్తులకు కేంద్ర ప్రభుత్వం ఓ శుభవార్త చెప్పింది. తిరుపతిలోని రేణిగుంట విమానాశ్రయాన్ని ఈ-వీసా ఎంట్రీ పాయింట్గా...
ఏజెన్సీ అడవులకు ‘విత్తన బంతుల’తో కొత్త ఊపిరి
30
విశాఖ ఏజెన్సీ: ఒకప్పుడు విస్తారమైన అడవులు, ఎత్తైన కొండలు, సమృద్ధిగా వృక్ష, జంతు సంపదకు నిలయంగా ఉన్న ఉమ్మడి విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో క్రమంగా అటవీ...
శబరిమల రైల్వే ప్రాజెక్టుల పురోగతి
23
తమిళనాడులోని తేని నుంచి కేరళలో శబరిమల యాత్రకు ప్రధాన ప్రవేశ ద్వారమైన ఎరుమేలి వరకు ప్రతిపాదించిన 95 కిలోమీటర్ల బ్రాడ్-గేజ్ రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించిన సర్వేకు...
గోశాలల స్వావలంబనకు యూపీ సర్కార్.. గోమూత్ర సేకరణ పైలట్ ప్రాజెక్ట్
39
లక్నో: గోశాలలను ఆర్థికంగా స్వావలంబనగా మార్చడంతో పాటు ఆయుర్వేద, సేంద్రియ వ్యవసాయ రంగాలను ప్రోత్సహించే లక్ష్యంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గోమూత్ర సేకరణకు పైలట్ ప్రాజెక్ట్ను ప్రారంభించింది. ఎంపిక...





