ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఆర్టీసీ డిపో నుంచి తూర్పుగోదావరి జిల్లా వాడపల్లి, తమిళ నాడులోని అరుణాచలం పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సు సర్వీసులు నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ వేణు తెలిపారు. ఆగస్టు 2న రాత్రి 10 గంటలకు బయల్దేరే వాడపల్లి ప్రత్యేక బస్సు సర్వీసు వీఎం బంజరు, సత్తు పల్లి, జంగారెడ్డిగూడెం మీదుగా తెల్లవారు జామున 3 గంటలకు వాడపల్లి చేరుతుందని తెలిపారు. ఆన్లైన్లో ఈ బస్సుకు ముం దస్తు రిజర్వేషన్ చేసుకోవచ్చని, ఒక్కొక్కరికీ రానుపోను చార్జీ రూ.350గా నిర్ణయించి నట్లు తెలిపారు. తమిళనాడులోని అరుణాచలం పుణ్యక్షేత్రానికి ఆగస్టు 17 సాయంత్రం 5 గంటలకు బయల్దేరి 18వ తేదీ రాత్రి అరుణాచలం చేరుతుందని తెలి పారు. 19వ తేదీ రాత్రి అరుణాచలంలో బయల్దేరి 20వ తేదీ రాత్రి తిరువూరు చేరుతుందని తెలిపారు. ప్రయాణికులు ముందుగా సీట్లు రిజర్వేషన్ చేసుకోవచ్చని సూచించారు. వివరాలకు 9885661835లో సంప్రదించాలని సూచించారు.
56
You Might Also Like
విజయవాడ దసరా మహోత్సవముల ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ
విజయవాడ ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ 3 నుండి 12, 2024 వరకు జరిగే దసరా మహోత్సవాలకు సర్వం సిద్ధం చేస్తున్నట్లు విజయవాడ ఎం.పి కేశినేని శివనాధ్, పశ్చిమ శాసనసభ్యులు...
జాతీయ నిర్థేశకులు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ
https://youtu.be/QkfZ1W2PKrA?si=kyn3xcXY2bcgKp5n...
అనంతపురం రథం దగ్ధం ఘటన, హిందువుల ఆగ్రహం
2
అనంతపురం జిల్లాలో రథం దగ్ధం సంఘటన హిందువుల్లో ఆందోళన కలిగించింది. కనేకల్ మండలం హనకనహాల్ గ్రామంలోని ఒక ఆలయంలో గత అర్ధరాత్రి తర్వాత రథాన్ని తగులబెట్టిన సంఘటన...
కల్తీ నెయ్యి వివాదంపై తిరుపతిలో స్వామిజీలు ఆందోళన
తిరుమల లడ్డూ ప్రసాదంలో ఉపయోగించే నెయ్యి కల్తీ వ్యవహారంపై పలువురు స్వామీజీలు నిరసన వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల సాధు పరిషత్ ఆధ్వర్యంలో తిరుపతిలో ఆందోళన కొనసాగింది....
అసత్య ప్రచారాన్ని ఖండించిన టీటీడీ
20
పవిత్రమైన శ్రీవారి లడ్డు ప్రసాదంలో పొగాకు పొట్లం ఉన్నట్లు, కొంతమంది సోషల్ మీడియాలో వైరల్ చేయడం భావ్యం కాదని టీటీడీ పేర్కొంది. తిరుమలలోని లడ్డూ పోటులో శ్రీ...
జాతీయ నిర్దేశకులు పండిట్ దీన్దయాళ్ ఉపాధ్యాయ
( సెప్టెంబర్ 25 - దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి ) కొందరు మరణించేవరకు జీవిస్తారు. కొందరు మరణించిన తర్వాత కూడా జీవిస్తారు. రెండవ కోవకు చెందిన...