News

ఆలయాలను పరిరక్షించుకోవాలి

47views

శ్రీకాకుళం జిల్లాలోని మెళియాపుట్టి(టెక్కలి)ఆలయాలను పరిరక్షించుకోవాలని సాధుపరి షత్‌ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసానంద స్వామి తెలిపారు.ఆదివారం రావివలస ఎండలమల్లిఖార్జునస్వామి ఆల యంలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హిందు ధర్మం పరిరక్షణకుఅందరూ పాటుపడాలన్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు మహోన్నతమైనవని.. వాటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో హిందుదేవాలయాల పరిరక్షణ జిల్లాఅధ్యక్షుడు రాంప్రసాద్‌, హరిచంద్ర, కొండలరావు పాల్గొన్నారు.