సామాజిక సేవా స్ఫూర్తి కలిగిన ప్రతి వ్యక్తి, సంస్థ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారని రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ అధ్యక్షులు సాధు ప్రసాద్ తెలిపారు. విద్య, వైద్య రంగాల్లో సేవాభారతి విజయవాడ అందిస్తున్న సేవలు స్ఫూర్తిదాయకం అన్నారు. సేవా కార్యక్రమాలను నిత్యం చేపట్టడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా సేవాభారతి విజయవాడ ప్రతినిధులను ప్రోత్సాహిస్తూ రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ అవార్డును అందించింది. “సేవా హి పరమో ధర్మః”(సేవే ప్రధాన ధర్మం) అనే నినాదంతో గత మూడు దశాబ్దాలుగా నిరుపేద కార్మికుల విద్య, వైద్యం వంటి రంగాల్లో స్వావలంబన సాధించే దిశగా సేవాభారతి, విజయవాడ కృషి చేస్తోందని అవార్డు అందుకున్న సంస్థ కోశాధికారి తెలియజేశారు. నిరుపేద చిన్నారులకు పాఠశాల విద్యను అందించడమే కాకుండా అన్ని రంగాల్లో నైతిక, శారీరక మరియు మానసిక వికాసానికి తోడ్పాటు అందిస్తున్నామని వివరించారు.
292views
You Might Also Like
సెప్టెంబర్ దర్శన కోటా విడుదల.. షెడ్యూల్ ప్రకటించిన టీటీడీ
34
సెప్టెంబర్ నెలకు సంబంధించిన వివిధ దర్శనాలు, ఆర్జిత సేవలు, ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, వసతి గదుల కోటాల విడుదల షెడ్యూల్ను తిరుమల తిరుపతి దేవస్థానం -TTD...
పాకిస్తాన్కు రాజ్నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్
35
ఉగ్రవాదానికి పాకిస్తాన్ అందిస్తున్న మద్దతును రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారికి సింధు నది నీరు చేరకుండా ఎన్డిఎ ప్రభుత్వం అడ్డుకుంటుందని...
ఇంద్రకీలాద్రిపై ఆధ్యాత్మిక ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు
37
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో రాబోయే ఆధ్యాత్మిక, ధార్మిక ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, వైభవోపేతంగా నిర్వహించేందుకు దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీ వీకే శీనా...
భారతీయతలో ఆధునిక సవాళ్లకు పరిష్కారాలు : భాగవత్
42
సనాతన ధర్మం భారత దేశ ఆత్మ అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్ అభివర్ణించారు. ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లకు భారతీయ నాగరికతా దృక్పథమే...
భారతదేశపు గొప్ప జ్ఞాన సంప్రదాయాల ద్వారా శాస్త్రీయ జ్ఞానం వ్యాప్తి
43
బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో విజ్ఞాన భారతి' ఏడో జాతీయ సదస్సు జరిగింది. సైన్స్ సెంటర్ (BHU), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (BHU) మరియు ఇంటర్-యూనివర్సిటీ సెంటర్...
సింహాచలం క్షేత్రం ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీక
33
సనాతన ధర్మ సంప్రదాయాలకు, భక్తి వైభవానికి ప్రతీకగా నిలిచిన సింహాచల శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి క్షేత్రాన్ని విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు మతుకుమిల్లి భరత్ దర్శించుకుని ప్రత్యేక పూజలు...





