సామాజిక సేవా స్ఫూర్తి కలిగిన ప్రతి వ్యక్తి, సంస్థ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారని రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ అధ్యక్షులు సాధు ప్రసాద్ తెలిపారు. విద్య, వైద్య రంగాల్లో సేవాభారతి విజయవాడ అందిస్తున్న సేవలు స్ఫూర్తిదాయకం అన్నారు. సేవా కార్యక్రమాలను నిత్యం చేపట్టడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా సేవాభారతి విజయవాడ ప్రతినిధులను ప్రోత్సాహిస్తూ రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ అవార్డును అందించింది. “సేవా హి పరమో ధర్మః”(సేవే ప్రధాన ధర్మం) అనే నినాదంతో గత మూడు దశాబ్దాలుగా నిరుపేద కార్మికుల విద్య, వైద్యం వంటి రంగాల్లో స్వావలంబన సాధించే దిశగా సేవాభారతి, విజయవాడ కృషి చేస్తోందని అవార్డు అందుకున్న సంస్థ కోశాధికారి తెలియజేశారు. నిరుపేద చిన్నారులకు పాఠశాల విద్యను అందించడమే కాకుండా అన్ని రంగాల్లో నైతిక, శారీరక మరియు మానసిక వికాసానికి తోడ్పాటు అందిస్తున్నామని వివరించారు.
270views
You Might Also Like
భోజ్శాల ఆలయం హిందువులదే: మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు
23
దశాబ్దాలుగా కొనసాగుతున్న మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలోని వివాదాస్పద భోజ్శాల వివాదంలో అక్కడి హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ వివాదాస్పద స్థలం ఆలయానికే చెందుతుందని ఇందౌర్ ద్విసభ్య...
భారతీయ జీవన విధానంపై రష్యన్ మహిళ ప్రశంసలు
31
మోహాలిలో నివసిస్తున్న సోఫియా అనే రష్యన్ మహిళ, భారతీయ మహిళల నుంచి తాను అలవర్చుకున్న ఐదు మంచి అలవాట్లను వివరిస్తూ ఇన్స్టాగ్రామ్లో పంచుకున్న వీడియో ప్రస్తుతం వైరల్...
నిదాఖాన్కు ఆశ్రయమిచ్చిన మజ్లిస్ కార్పొరేటర్ ఇల్లు కూల్చివేత
35
మహారాష్ట్రలోని నాసిక్ టీసీఎస్ కార్యాలయంలో లైంగిక వేధింపులు, బలవంతపు మతమార్పిళ్ళ కేసులో ప్రధాన నిందితురాలు నిదాఖాన్కు ఆశ్రయమిచ్చిన మజ్లిస్ కార్పొరేటర్ మతిన్ పటేల్ ఇంటిని బుల్డోజర్తో కూల్చివేశారు....
అనంతపురంలో రాష్ట్ర సేవికా సమితి “పథ సంచలన్”
49
అనంతపురం నగరంలో రాష్ట్ర సేవికా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రాంత ప్రవేశ్ శిక్షా వర్గ కార్యక్రమాల సందర్భంగా గురువారం (14-05-2026) “పథ సంచలన్” నిర్వహించబడింది. సంప్రదాయ...
ఢిల్లీలో ఉగ్ర కుట్ర భగ్నం – ‘ఐఎస్ఐ’తో సంబంధాలున్న మధ్యప్రదేశ్ యువకుల అరెస్టు!
36
మధ్యప్రదేశ్ భోపాల్ కు చెందిన ముగ్గురు యువకులను పాకిస్తానీ నిఘా సంస్థ ‘ఐఎస్ఐ’తో సంబంధాల ఉన్న ఢిల్లీ ప్రత్యేక దర్యాప్తు బృందం అదుపులోకి తీసుకుంది. దర్యాప్తు సంస్థల...
భారత్ పై బంగ్లా మౌలానా వివాదాస్పద వ్యాఖ్యలు
31
పశ్చిమ బెంగాల్ లో బిజెపి విజయం సాధించినప్పటి నుంచి బంగ్లాదేశ్ ఆందోళనలు తీవ్రస్థాయికి చేరుకుంటున్నాయి. ముఖ్యంగా ఆ దేశంలోని మతోన్మాద సంస్థలు మాజీ సీఎం మమతా బెనర్జీకి...





