107
హనుమాన జయంతి సందర్భంగా మదనపల్లెలోని స్థానిక సొసైటీ కాలనీలోని రామాలయం నుంచి హిందూ చైతన్య వేదిక హనుమాన శోభయాత్రలో భాగంగా భారీగా బైక్ ర్యాలీ నిర్వహించారు. హిందూత్వం పెంపొందడానికి, ఇలాంటి కార్యక్రమాలు నిర్వ హిస్తున్నట్లు హిందూ చైతన్య వేదిక ప్రాంత సంయోజన అధ్యక్షుడు పిన్నం వెంగళరావు తెలిపారు. పట్టణంలో రామాలయం వద్ద ప్రా రంభమైన ర్యాలీ ఎన్టీఆర్ సర్కిల్, కదిరిరోడ్డు, నీరుగట్టువారిపల్లె, ఆర్టీసీ బస్టాండ్, సీటీఎం రో డ్డు, బెంగళూరు బస్టాండ్ మీదుగా తిరిగి ఎస్టీఆర్ సర్కిల్, రామాలయం వరకు సాగింది.