చరిత్ర ఎందుకు చదవాలి? చరిత్ర పునరావృతం కాకుండా చూసుకోవడం. పరిస్థితులు సంఘటనలు తిరిగి తిరిగి రావడం సహజమే. అందుచేత గతం తెలిస్తే భవిష్యత్తును తెలుసుకోవచ్చు. అలాగే గతం నుంచి గుణపాఠాలు కూడా నేర్చుకోవచ్చును. ఒక పరిస్థితి ఉపేక్షిస్తే యుద్ధానికో, సంఘ విచ్ఛిత్తికో, నాగరికత విధ్వంసానికో దారి తీయగలదని చరిత్ర తెలియజేస్తుంది . అలాంటి పరిస్థితులు తిరిగి ఏర్పడితే మనం ముందు జాగ్రత్తలు తీసుకొని ఆ దుర్ఘటనల నుంచి తప్పించుకోవచ్చు. చరిత్ర అంటే రాజ్యాలు, రాజులు, యుద్ధాలు, రాజవంశాలు మాత్రమే కాదు. దురదృష్టవశాత్తు పాశ్చాత్య చరిత్రకారులు రాజకీయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. అయితే మన పురాణాలలో మాత్రం ధర్మానికి ప్రాధాన్యత ఇచ్చారు. పురాణాల పఠనం వల్ల రాజ్యపాలన గురించే కాకుండా, అప్పటి ప్రజల సంస్కృతి , నాగరికతల గురించి కూడా చరిత్ర చదివితే తెలుస్తుంది .-కంచి స్వామి చంద్రశేఖర పరమాచార్య
77
You Might Also Like
అట్టహాసంగా సింహపురి వైద్య సేవా సమితి ‘‘బాలమేళా’’
స్వరాజ్య సమరంలో వనవాసీ వీరుల త్యాగాలు, ధైర్య సాహసాలు భావితరాలకు ఆదర్శనీయమని ఆర్.ఎస్.ఎస్. ప్రాంత కార్యకారిణి సభ్యులు దువ్వూరు యుగంధర్ అన్నారు. వనవాసి సమాజాన్ని మిగిలిన సమాజం...
శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవిగా బెజవాడ దుర్గమ్మ
4
విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఈరోజు నుంచి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈరోజు నుంచి పది రోజులపాటు కనకదుర్గా అమ్మవారు...
ఆరెస్సెస్ పథసంచలన్కి మద్రాసు హైకోర్టు అనుమతి
2
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ 58 ప్రాంతాల్లో నిర్వహించే పథ సంచలన్ కి (రూట్ మార్చ్) మద్రాసు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు వెంటనే అనుమతులు ఇవ్వాలని...
రాష్ట్రవ్యాప్తంగా ‘‘సేవా సప్తాహం’’
ప్రజలలో సేవా భావాన్ని జాగృతం చేసే దిశగా సేవా భారతి ‘‘సేవా సప్తాహం’’ చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా సెప్టెంబరు 22 నుంచి 28 వరకు రాష్ట్ర...
ఆదోనిలో విశ్వహిందూ పరిషత్ ర్యాలీ
23
తిరుమల లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేయడంపై విశ్వహిందూ పరిషత్, వివిధ మఠాల పీఠాధిపతుల ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అభయాంజనేయ స్వామి...
ఆంజనేయస్వామి మూలవిరాట్ అపహరణ
57
శ్రీ సత్య సాయి జిల్లా పామిడిలో సానిక పెన్నానదిలో వెలసిన సీతారామలక్ష్మణ సమేత భక్తాంజనేయస్వామి ఆలయంలోని ఆంజనేయస్వామి మూలవిరాట్ను దుండగులు అపహరించుకెళ్లారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత...