శిల్ప కళాభారతి ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా తాడేపల్లిలోని స్టేట్ ఇన్నోవేషన్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆయోగ్ (సిత) కార్యాలయంలో 25, 26 తేదీల్లో శిల్ప ఆగమ వాస్తు సదస్సు జరిగింది. ఇందులో రాష్ట్రంతోపాటు కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన శిల్ప. ఆగమ-వాస్తు పండితులు హాజరై ఆయా అంశాలపై ప్రసంగించారు. ఈ సందర్భంగా శిల్ప కళాభారతి సంచాలకులు కందుకూరి వేంకట సత్య బ్రహ్మాచార్య ప్రచురించిన ‘మనసార వాస్తు శాస్త్ర గ్రంథాన్ని ఆదివారం రాష్ట్ర దేవదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ శ్రీరాము సత్యనారాయణ, శ్రీదుర్గా మల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం కార్యనిర్వహణా ధికారి కె.ఎస్. రామరావు ఆవిష్కరించారు. అనం తరం కమిషనర్ సత్యనారాయణ మాట్లాడుతూ భారతీయ వాస్తు శిల్పం, రూపకల్పనపై ఉన్న ప్రాచీన సంస్కృత గ్రంథాన్ని తెలుగులోకి అనువ దించిన డాక్టర్ పెదపాటి నాగేశ్వరరావు అభినందనీ యులన్నారు. ఆధ్యాత్మిక కళల్లో హస్త కళాకారుడు / కళాకారిణి సంప్రదాయ రీతుల్లో ఆధ్యాత్మికత, పవిత్రతను వ్యక్తపరుస్తూ కళాకృతు లను రూపొందిస్తారని పేర్కొన్నారు. రెండు రోజుల పాటు శిల్ప కళాభారతి ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో శిల్ప, ఆగమ, వాస్తు అంశాలపై వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన పండితులు ఇచ్చిన సూచ నలు, సలహాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
86
You Might Also Like
జాతీయ ఉత్తమ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అహోబిలం
రాష్ట్రంలో ప్రముఖ వైష్ణవ క్షేత్రం అహోబిలం ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపికైంది. ప్రముఖ పుణ్యక్షేత్రం అహోబిలం ఆలయానికి గొప్ప విశిష్టత లభించింది. జాతీయ ఉత్తమ ఆధ్యాత్మిక పర్యాటక...
17 మంది బంగ్లాదేశీయులను వెనక్కి పంపిన పోలీసులు
3
బంగ్లాదేశ్లో రాజకీయ సంక్షోభం తలెత్తిన దగ్గరి నుంచి భారత్లోకి బంగ్లాదేశీయుల చొరబాటు యత్నాలు పెరిగిపోయాయి. మనదేశంలోకి ప్రవేశించే ప్రయత్నం చేస్తున్న బంగ్లాదేశీయులను సరిహద్దుల్లోని సైనికులు, పోలీసులు తిరిగి...
యోగి సాహెబ్ రామ్ రామ్… ఆసక్తికర విషయం వెల్లడించిన సీఎం
17
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హర్యానాలోని ఫరీదాబాద్ లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఇటీవల తాను జమ్మూకశ్మీర్లో ఎన్నికల ప్రచారం కోసం వెళ్లినప్పుడు ఎదురైన ఒక ఆసక్తికరమైన...
దుర్గాపూజలకు మరింత బందోబస్తు
14
భారత్లోని పశ్చిమ బెంగాల్లో దసరా సందర్భంగా జరిగే దుర్గా పూజలకు ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉంది. అయితే ఈ రాష్ట్రానికి ఆనుకున్న ఉన్న బంగ్లాదేశ్లో రాజకీయ సంక్షోభం నెలకొన్న...
‘గోవు ఘోషను విను గోవిందా’ కార్యక్రమం
26
రాష్ట్రంలోని అన్ని జిల్లాకేంద్రాల్లో ‘గోవు ఘోషను విను గోవిందా’ కింద పేరిట ఆదివారం గోమాత పూజలు చేపట్టనున్నట్లు భాజపా కిసాన్మోర్చా ప్రకటించింది. దేవాలయాలను గోపంచకంతో శుద్ధిచేస్తామని అధ్యక్షుడు...
అన్యమతస్థుల కోసం ప్రత్యేక బోర్డులు : టీటీడీ
25
అన్యమతస్థుల డిక్లరేషన్ కు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే ఇతర మతాల వారి కోసం సూచిక...