సైన్యాధిపతి జనరల్ మనోజ్ పాండే పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం నెలపాటు పొడిగించింది. దీంతో జూన్ 30 వరకూ ఆయన ఈ పదవిలో కొనసాగుతారని రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. క్యాబినెట్ నియామకాల కమిటీ దీనికి ఆమోదం తెలిపినట్లు వివరిం చింది. ఈ తరహా పొడిగింపు చాలా అరుదు. మనోజ్ పాండే.. 2022 ఏప్రిల్ 30న సైన్యాధిపతిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఈ నెల 31న పదవీ విరమణ పొందాల్సి ఉంది. సైన్యా ధిపతి సర్వీసును ప్రభుత్వం పొడిగించిన ఘటన 1970ల ఆరంభంలో జరిగింది. నాటి ఆర్మీ చీఫ్ జనరల్ జి.జి.బెవూర్కు ఏడాది పాటు పొడిగింపు దక్కింది. దీనివల్ల.. ఆ తర్వాతి స్థానం లో
ఉన్న లెఫ్టినెంట్ జనరల్ ప్రేమ్ భగత్ సైన్యాధిపతి పదవిని చేపట్టకుం డానే పదవీ విరమణ చేయాల్సి వచ్చింది. సీనియార్టీ ప్రకారం చూస్తే ప్రస్తుతం మనోజ్ పాండే తర్వాతి స్థానంలో లెఫ్టినెంట్ జనరల్ ఎం.వి. సుచీంద్ర కుమార్ సైనిక ఉపప్రధానాధికారిగా ఉన్నారు.
75
You Might Also Like
యూపీలో హిందూ వ్యాపారులపై ముస్లింల దాడి
88
యూపీలోని సరఫా బజార్ లో శుక్రవారం హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి. ఓ దుకాణం విషయంలో జైనులపై ముస్లిం వ్యాపారులు దాడి చేశారు .దీంతో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి....
ఇంట్లో బైబిలే చదువుతా… జగన్
30
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ తానేంటో చెప్పేశారు. ఇంట్లో తాను బైబిల్ చదువుతానని బహిరంగంగానే ప్రకటించారు. ఆయన తిరుమల పర్యటనను రద్దు చేసుకున్న సందర్భంగా...
ఉత్సాహంగా తీజ్ ఉత్సవాలు
29
అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం వెంకటాంపల్లి పెద్ద తండా లో తీజ్ ఉత్సవాలు ఉత్సాహంగా సా గాయి. ఈ ఉత్సవాలను 11రోజుల పాటు నిర్వహించారు. చివరి రోజు...
వైద్యసహాయం పేరిట మతమార్పిడి ప్రయత్నాలను అడ్డుకున్న ప్రజలు
27
బిహార్లోని పశ్చిమ చంపారన్ జిల్లా బగహా పట్టణంలో క్రైస్తవ మిషనరీలు ఏర్పాటు చేసిన ఒక సమావేశాన్ని స్థానిక ప్రజలు అడ్డుకున్నారు. ఆ సమావేశంలో వారు వైద్య సహాయం...
1న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
37
తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబరు 4 నుంచి 12వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్న నేపథ్యంలో 1వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. ఉదయం...
శ్రీకాకుళం జిల్లాలో ‘గో’వేదన
40
శ్రీకాకుళం జిల్లాలో పశువుల అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. కోటబొమ్మాళి మండలం నారాయణవలస సంత నుంచి కబేళాలకు ఈ పశువుల తరలింపు అడ్డూ అదుపు లేకుండా సాగుతోంది....