దక్షిణ చైనా గస్తీలో భాగంగా ఫిలిప్పీన్స్లో భారత్ నౌకాదళం చేపట్టిన ఆపరేషనల్ గస్తీ పూర్తయినట్టు గురువారం నేవీ వర్గాలు తెలిపాయి. భారత నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ శక్తి, ఐఎన్ఎస్ దిల్లీ, ఐఎన్ఎస్ కిల్తాన్ నౌకలు ఈస్ట్రన్ ఫ్లీట్ తరఫున అక్కడ గస్తీ విన్యాసాలు కొనసాగించినట్టు పేర్కొన్నాయి. ఇరుదేశాల భాగస్వామ్య ఒప్పందంలో భాగంగా సంబంధాలను బలోపేతం చేసినట్టు వెల్లడించాయి. ఇరుదేశాల నౌకాదళ సిబ్బంది మధ్య సాంకేతిక పరిజ్ఞానం మార్పిడి, క్రీడలు, సాంస్కృతిక పోటీలతో పాటు, సామాజిక అంశాలపై పలు కార్యక్రమాలు నిర్వహించినట్టు స్పష్టం చేశాయి. భారత్ నుంచి ఈస్ట్రన్ ఫ్లీట్ సీఓ రియర్ అడ్మిరల్ రాజేష్ ధనకర్, కమాండర్ ఫిలిప్పీన్స్ ఫ్లీట్ (సీపీఎఫ్) రియర్ అడ్మిరల్ రెనాటో డేవిడ్, అయిదో అడ్మిరల్ రొనాల్డ్ లిజర్ ఫుంజలన్, ఫిలిప్పీన్స్ తీరగస్తీదళం జూనియర్ కమాండెంట్, ఫ్లాగ్ ఆఫీసర్ వైస్అడ్మిరల్ టొరిబియో దులినయన్ తదితరులు సమావేశమై వివిధ అంశాలపై చర్చించినట్టు పేర్కొన్నాయి.
Chinese and Russian naval vessels participate in the Joint Sea-2014 naval drill outside Shanghai on the East China Sea, May 24, 2014. REUTERS/China Daily
87
You Might Also Like
తిరుమల లడ్డూకు నెయ్యి సరఫరా.. ఏఆర్ ఫుడ్స్కు కేంద్రం నోటీసులు
33
తిరుమల లడ్డూ తయారీకి నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ ఫుడ్స్ కంపెనీకి భారత ఆహార భద్రత ప్రమాణాల విభాగం నోటీసులు జారీ చేసింది. నాలుగు కంపెనీల నుంచి...
సింహాచలం ప్రసాదానికి విశాఖ డెయిరీ నెయ్యి
30
సింహాచలం సింహాద్రి అప్పన్న ఆలయంలో లడ్డూల తయారీ, దీపారాధనతో సహా ఇతర అవసరాలకు తాత్కాలికంగా విశాఖ డెయిరీ నెయ్యి కొనుగోలు చేయాలని దేవాదాయ అధికారులు నిర్ణయించారు. దేవస్థానం...
చైల్డ్ పోర్నోగ్రఫీ చూడటం నేరమే.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
22
ఛైల్డ్ పోర్నోగ్రఫీ చూడటం నేరం కాదని మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. ఛైల్డ్ పోర్నోగ్రఫీ చూడటం,...
హిందూ ఆలయాలకు ప్రభుత్వాల నుంచి విముక్తి కల్పించాలి : వీహెచ్పీ
34
తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలలో జంతువుల కొవ్వు వినియోగిస్తున్నారనే ఆరోపణలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించి బాధ్యులైన దోషులను చట్టపరంగా శిక్షించాలని విశ్వ హిందూ పరిషత్...
‘‘పథ సంచలన్’’ కి అనుమతి ఇవ్వండి : హైకోర్టులో ఆర్.ఎస్.ఎస్. పిటిషన్
35
రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ నిర్వహించే పథ సంచలన్ (రూట్ మార్చ్)కి అనుమతి కావాలంటూ ఆర్.ఎస్.ఎస్. కార్యకర్తలు మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని పోలీసులను,...
ఎమర్జెన్సీ సినిమాపై కోపం ఎందుకు?
1975 ఎమర్జెన్సీ భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఒక చీకటి అధ్యాయం. ప్రధాని ఇందిరాగాంధీ 1975లో ఎమర్జెన్సీని ఎందుకు విధించినట్లు? ఎమర్జెన్సీ కాలంలో పత్రికలు, ప్రతిపక్ష నాయకులు, ప్రజాస్వామ్యవాదులు...