యాగంటి నంది పెరుగుతున్నది నిజమే – శాస్త్రవేత్తల వెల్లడి
కర్నూలు జిల్లా యాగంటి గ్రామంలో ఉన్న ఉమా మహేశ్వర ఆలయం ఎంతో ప్రసిద్ది చెందింది. ఈ ఆలయంలో ఉన్న నంది విగ్రహం ప్రతి సంవత్సరం పెరుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. పూర్వం ఈ నంది విగ్రహం చాలా చిన్నగా ఉండటం వల్ల...


