archiveYaganti

News

యాగంటి నంది పెరుగుతున్నది నిజమే – శాస్త్రవేత్తల వెల్లడి

కర్నూలు జిల్లా యాగంటి గ్రామంలో ఉన్న ఉమా మహేశ్వర ఆలయం ఎంతో ప్రసిద్ది చెందింది. ఈ ఆలయంలో ఉన్న నంది విగ్రహం ప్రతి సంవత్సరం పెరుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. పూర్వం ఈ నంది విగ్రహం చాలా చిన్నగా ఉండటం వల్ల...
News

యాగంటి ఆలయానికి ‘మైనింగ్’ ముప్పు!

క‌ర్నూలు: కర్నూలు జిల్లా బనగానపల్లె మండలంలోని శైవక్షేత్రం యాగంటి. ఈ దేవాలయ సమీపంలో ఉన్న విలువైన నాపరాయి నిక్షేపాల కోసం మైనింగ్ మాఫియా మోతాదుకు మించి పేలుళ్లు జరుపుతోంది. ఫలితంగా ఎంతో ప్రాచీనమైన ఆలయ ప్రాంగణం దెబ్బతింటోందని భక్తులు ఆవేదన వ్యక్తం...
News

యాగంటి ఆలయానికి అక్రమ మైనింగ్‌ ముప్పు!

కర్నూలు: కర్నూలు జిల్లాలో శ్రీ శ్రీబ్రహ్మం నివసించిన బనగానపల్లి పట్టణానికి సమీపంలో ఉన్న పుణ్యక్షేత్రమే శ్రీ యాగంటి ఉమా మహేశ్వర దేవాలయం. ఈ దేవాలయం వైష్ణవ సంప్రదాయంలో నిర్మింపబడిరది. ఆహ్లాదకరమైన ప్రకృతి సౌందర్యంతో పరవశింపచేసే పుణ్యక్షేత్రాలలో యాగంటి ఒకటి. ఇక్కడ ప్రతిష్ఠించిన...