archiveVISWA HINDU PARISHAD

NewsProgramms

శ్రీశైలం ఆలయ దుకాణాలు అన్యమతస్థులకు కేటాయించకండి – ప్రభుత్వానికి విశ్వహిందూ పరిషత్ వినతి

శ్రీశైల దేవస్థానంలోని దుకాణాలను అన్య మతాల వారికి కేటాయించ వచ్చని పేర్కొంటూ ఇటీవల సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ, దేవస్థానాలలోని దుకాణాలను కేవలం హిందువులకు మాత్రమే కేటాయించాలని కోరుతూ విశ్వహిందూ పరిషత్ ప్రభుత్వానికి తమ విన్నపాన్ని తెలియజేసింది....
ArticlesNews

భయం గుప్పిట్లో బంగ్లా హిందువులు..!

హిందువులు పవిత్రంగా పూజలు చేసుకోవడం నేరం అయిపోతుంది.! మండపాలలో భక్తిశ్రద్ధలతో దుర్గామాతను ప్రతిష్టించి కొలిచే నవరాత్రులు భయానక కాల రాత్రులుగా మారాయి. అందంగా అలంకరించిన దుర్గామాత మండపాలను కాల్చివేసి, హిందువుల ఇళ్లను కూల్చివేసి, వస్తువులను దహనం చేస్తున్నాయి ఇస్లాం తీవ్రవాద శక్తులు....
News

ఆఫ్ఘనిస్తాన్ నుండి భారత్ కు ముస్లింల వలసలపై VHP అభ్యంతరం

విశ్వహిందూ పరిషత్ జాయింట్ జనరల్ సెక్రటరీ సురేంద్ర జైన్ మంగళవారం (ఆగస్టు 24) ఒక పత్రికా సమావేశంలో మాట్లాడుతూ ఆఫ్ఘనిస్తాన్ నుండి భారతదేశానికి ముస్లింలు వలస రావడాన్ని వ్యతిరేకించారు. అదే సమయంలో యుద్ధంలో చిక్కుకున్న దేశం నుండి వలస వచ్చిన హిందువులు...
News

గుజరాత్ : 108 దేవాలయాల్లో లౌడ్ స్పీకర్లలో రోజుకు రెండు సార్లు హనుమాన్ చాలీసా

గుజరాత్ లోని వడోదర నగరంలో ఇకపై 108 దేవాలయాల్లో లౌడ్ స్పీకర్ల ద్వారా రోజుకు రెండు సార్లు ‘హనుమాన్ చాలీసా’ వినిపించనున్నారు. గుజరాత్‌లోని మూడవ అతి పెద్ద నగరమైన వడోదరలోని 108 దేవాలయాలు హనుమాన్ చాలీసాను లౌడ్ స్పీకర్ల ద్వారా వినిపించనున్నాయి....
News

వి.హెచ్.పి జాతీయ‌ ఉపాధ్య‌క్షులు చంపత్ రాయ్ పై చేసిన భూకబ్జా ఆరోపణల‌పై కోర్టులో క్ష‌మాప‌ణ‌లు చెప్పిన వినీత్ నారాయణ్

వి.హెచ్‌.పి జాతీయ ఉపాధ్య‌క్షుడు, శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్ర‌స్టు ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి చంపాత్ రాయ్, అతని సోదరులు భూ ఆక్రమణకు పాల్పడ్డారని ఆరోపిస్తూ వారి ప్ర‌తిష్ట‌ను కించ‌ప‌రిచే విధంగా ఫెస్‌బుక్‌లో పోస్టు చేసిన యూపీలోని బిజ్నోర్‌కు చెందిన జర్నలిస్ట్ వినీత్...
News

విశ్వహిందూ పరిషత్ నూత‌న జాతీయ‌ అధ్య‌క్షులుగా డా. శ్రీ ర‌వీంద్ర నారాయ‌ణ్ సింగ్ ఎన్నిక‌

విశ్వ‌హిందూ ప‌రిష‌త్ (వి.హెచ్‌.పి) నూత‌న జాతీయ అధ్య‌క్షుడిగా బీహార్ కు చెందిన ప్రముఖ ఎముకల వైద్యులు డాక్టర్ పద్మశ్రీ రవీంద్ర నారాయణ్ సింగ్ గారు ఎన్నిక‌య్యారు. హ‌ర్యానా రాష్ట్రంలోని ఫ‌రిదాబాద్‌లో రెండు రోజుల పాటు జ‌రుగుతున్న వి.హెచ్‌.పి జాతీయ స‌మావేశాల్లో ఆయ‌నను...
News

రామ మందిర నిధి స‌మ‌ర్ప‌ణ కార్య‌క్ర‌మం దేశాన్ని ఐక్యం చేసింది – చంపత్ రాయ్

అయోధ్యలో నిర్మించ‌నున్న శ్రీ రామ మందిర నిర్మాణానికి చేప‌ట్టిన నిధి స‌మ‌ర్ప‌ణ కార్య‌క్ర‌మం దేశంలోని న‌లుమూలల్లో ఉన్న ప్ర‌జ‌ల‌ను ఐక్యం చేసింద‌ని విశ్వ హిందూ ప‌రిష‌త్ జాతీయ ఉపాధ్య‌క్షుడు, శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర (ట్రస్ట్) ప్రధాన కార్యదర్శి చంపత్...
News

ఒక మాజీ ముఖ్యమంత్రి నుంచి ఇంత బాధ్యతా రహితమైన ట్వీటా?- కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి వ్యాఖ్యలపై VHP మండిపాటు

“అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణ నిధి సమర్పణలో భాగస్వాములు కాని వారి ఇళ్లను ఆర్ ఎస్ ఎస్ గుర్తించింది. జర్మనీలో నాజీలు చేసిన దానికి ఇది సమానం.” అంటూ కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్ డి కుమారస్వామి ట్విట్టర్ లో చేసిన...
NewsProgramms

దేవాలయాలపై దాడులపై గర్జించిన సింహపురి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవాలయాలపై, దేవాలయాల ఆస్తులపై, దేవీ దేవతల విగ్రహాలపై అనునిత్యమూ జరుగుతున్న దాడులకు నిరసనగా నెల్లూరులో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. కొన్ని వేల మంది నిరసనకారులు నెల్లూరు కస్తూరిదేవి గార్డెన్స్ నుంచి గాంధీ బొమ్మ సెంటర్...
GalleryNewsProgramms

రథాల దగ్ధం అసలు నిందితులను వెంటనే అరెస్టు చెయ్యాలి : విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర వ్యాప్త నిరసన

అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథం దగ్ధమైన దుర్ఘటనకు నిరసనగా రాష్ట్రంలోని అన్ని RDO  కార్యాలయాల వద్ద విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు  ధర్నా నిర్వహించారు.  రాష్ట్రంలో అన్ని RDO  కార్యాలయాల వద్ద ఈ నిరసన ప్రదర్శనలు జరిగాయి.  అన్నిచోట్లా సబ్ కలెక్టర్లకు  రాష్ట్రంలో...
1 2
Page 1 of 2