అయోధ్య తరహాలో భద్రాద్రిలో మరో ఉద్యమం నిర్మిస్తాం: విశ్వహిందూ పరిషత్
భాగ్యనగరం: భద్రాచలం సీతారామచంద్ర స్వాముల వారి ఆస్తులను రక్షించడం కోసం ఉత్తర భారత దేశంలో నిర్మించిన అయోధ్య ఉద్యమం మాదిరి, దక్షిణ భారతదేశంలో కూడా భద్రాచలం రాముల వారి భూముల రక్షణకు మరో ఉద్యమానికి శ్రీకారం చుడుతామని విశ్వహిందూ పరిషత్ తెలంగాణ...









