archive#Vishnu

News

75 ఏళ్ళ స్వాతంత్ర భారతంలో దళితులకు ఇంకా ఏం మేలు జరగాలో చర్చ అవసరం

'సమరసత' సమ్మేళనంలో కేంద్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నారాయణ స్వామి విజయవాడ: భారతావనికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్ళ నిండిన సందర్భంగా ఆజాదీ కా అమృత మహోత్సవాల వేళ దళితులకు ఏం మేలు జరిగింది? ఇంకా వారి సంక్షేమానికి ఏం...
News

కేరళలో ఘనంగా ఒట్టేకోలా వేడుకలు

తిరువ‌నంతపురం: కేరళ కాసర్​గోడ్​లో సంప్రదాయ ఒట్టెకోలా వేడుకలు ఘనంగా జరిగాయి. విష్ణుమూర్తిని ఆరాధిస్తూ గువేందపాడ్పు గ్రామస్థులు వేడుకలు చేసుకున్నారు. గ్రామంలో ఓ చోట భారీ ఎత్తున దుంగలను కాల్చి.. ఆ నిప్పులపై భక్తులు నడుచుకుంటూ వెళ్లారు. ఇలా చేస్తే తమ ఆరోగ్యానికి...