అమెజాన్పై గంజాయి కేసు!
భోపాల్: స్వీట్నర్ పేరిట్ ఆన్లైన్లో జరుగుతున్న గంజాయి స్మగ్లింగ్ రాకెట్ను మధ్యప్రదేశ్ పోలీసులు ఛేదించారు. ఈ అమ్మకాలకు వీలు కల్పించిన ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ 'అమెజాన్ ఇండియా'పై కేసు నమోదు చేశారు. ఏఎస్ఎస్ఎల్ పేరిట ఈ-కామర్స్ వ్యాపారం చేస్తున్న అమెజాన్ ఇండియా...

